Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఎల్బి స్టేడియంలో రేపు ఇఫ్తార్ విందు
అన్ని ఏర్పాట్లు పూర్తి
పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ
మన తెలంగాణ/సిటీ బ్యూరో: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బిస్డేడియంలో ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లను...
ఫౌల్ట్రీ ఫెడరేషన్ నేత సుందరనాయుడు కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: ఫౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు ఉప్పలపాటి సుందరనాయుడు (85) గురువారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
బాలాజీ హేచరీస్...
మాడభూషి శ్రీధర్కు వినోద్కుమార్ పరామర్శ
మనతెలంగాణ/ హైదరాబాద్ : అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్, లా ప్రొఫెసర్, ఆర్టిఐ మాజీ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి...
మే 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ సదస్సు
మనతెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మే- 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ స్థాయి సమావేశం...
ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
ఈ ఏడాది 5లక్షల ఎకరాల్లో ఆయల్పామ్ సాగు
సమీక్షలో సీఎస్ సోమేష్శ్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ పంట సాగుకు కోసం రూపొందించిన లక్ష్యాలను...
అటవీశాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు
టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూప్లో రాష్ట్ర పిసిసిఎఫ్కు చోటు
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ అటవీ విధానం , అటవీ పరిరక్షణ చట్టం -1980కి అవసరమైన మార్పులు, ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రోత్సాహం, అడవుల బయట పచ్చదనం...
పకడ్బంధీగా టెన్త్, ఇంటర్ పరీక్షలు
కొవిడ్ ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలి
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే నెలలో జరగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను పకడ్బంధీగా...
ఆర్టీసీ ఆస్పత్రిలో అత్యాధునిక వసతులు
క్లిష్ట పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆర్టీసీ
ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ...
నల్గొండ అభివృద్ధిపై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నార్కట్ పల్లిలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. నల్గొండ పట్టణ అభివృద్ధిపై సిఎం అధికారులతో చర్చిస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజక వర్గ...
నార్కట్ పల్లిలో సిఎం కెసిఆర్ పర్యటన
శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహకు శ్రద్ధాంజలి ఘటించిన కెసిఆర్
నల్గొండ: నార్కట్ పల్లిలో ఎమ్మెల్యే (నకిరేకల్) చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హాజరయ్యారు. వారికి...
ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పన్నులను తగ్గించనందుకు రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తప్పుబట్టారు. మొత్తం ఇంధన పన్నులలో 68% కేంద్రం తీసుకుంటుందన్నారు. అధిక ఇంధన...
సెహ్రీ కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ కుమార్..
హైదరాబాద్: రంజాన్ మాసం పురస్కరించుకుని బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఏర్పాటు చేసిన సెహ్రీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో...
ప్రజల అజెండాతో జాతీయ ప్రత్యామ్నాయం
దేశం అన్నివిధాలా పాడైపోయింది.. కేంద్రంలో తెలంగాణ ఉజ్వలమైన పాత్ర పోషించాలి
టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు,...
మోడీ, నీ ఆటలు సాగవు
విద్వేషాలు రగిల్చి విధ్వంసాలు సృష్టిస్తే ఎవ్వరూ ఊరుకోరు
కరోనాపై కాన్ఫరెన్స్ పెట్టి, పెట్రోల్పై పన్ను తగ్గించాలంటారా, సిగ్గుందా?
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోదీ నీ ఆటలు సాగవంటూ సిఎం కెసిఆర్ ప్రధానిని హెచ్చరించారు. టిఆర్ఎస్...
సెస్లకు తెరదించాలి
డివిజిబుల్లోనే పన్నులు వసూలు చేయాలి : మంత్రి హరీశ్రావు తీర్మానాన్ని బలపరిచిన ఎంపి రంజిత్ రెడ్డి, ప్లీనరీలో 13 తీర్మానాలకు ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి సుమారు ఎనిమిదేళ్లు నిరాటంకంగా...
గోదావరిపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీయాజమాన్య బోర్డును డిమాండ్ చేశాయి. బుధవారంనాడు...
లోన్ యాప్లపై ఇడి దర్యాప్తు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆన్లైన్లో యాప్లపై ఇడి బుధవారం నాడు రూ.6.17 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో రుణాలు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్న యాప్లపై కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్లో అడిగిన వెంటనే...
కొత్తగా 49 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,752 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా...
లక్ష దాటిన ఎంసెట్ దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య లక్ష దాటింది. బుధవారం సాయంత్రం నాటికి మొత్తం 1,16,050 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్కు 73,456, అగ్రికల్చర్...