Tuesday, May 14, 2024

కొత్తగా 49 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

49 covid cases reported in Telangana

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,752 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,91,906కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 11 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,87,519 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.45 శాతంగా నమోదైంది. మరో 495 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News