Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం అధికారికంగా వెలువడుతాయి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్తర ప్రదేశ్లో అత్యధికంగా 403 స్థానాలు...
యుపి బిజెపికే!
పి మార్క్
బిజెపి: 225 నుంచి 255, ఎస్పి: 130 155, బిఎస్పి: 1222, కాంగ్రెస్: 2 6, ఇతరులు: 4
మ్యాట్రిజ్
బిజెపి: 262 277, ఎస్పి: 119 134, బిఎస్పి:...
13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు: ఈసి
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. అసోం, హిమాచల్ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు...
జవాన్ల క్యాంపులో కాల్పులు.. ఐదుగురు మృతి
న్యూఢిల్లీ/అమృత్సర్: పంజాబ్ అమృత్సర్లోని ఫోర్స్ క్యాంపుపై వారి సహోద్యోగి కాల్పులు జరపడంతో కనీసం ఐదుగురు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సిబ్బంది ఆదివారం మరణించారని అధికారులు తెలిపారు. భారత్-పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫ్రంట్లో అట్టారీ-వాఘా...
ఉక్రెయిన్లో మరో భారతీయ వైద్య విద్యార్థి మృతి..
న్యూఢిల్లీ: కల్లోలిత ఉక్రెయిన్లో మరో భారతీయ విద్యార్థి మరణించారు. పంజాబ్లోని బర్నాలాకు చెందిన చందన్ జిందాల్(22) అనే వైద్య విద్యార్థి ఇస్కీమిక్ స్ట్రోక్(మెదడుకు రక్తసరఫరాలో లోపం ఏర్పడడం) కారణంగా బుధవారం ఉదయం మరణించారు....
హర్యానా సర్కార్కు సుప్రీంలో ఊరట
ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా చెల్లదన్న హైకోర్టు తీర్పుపై స్టే
న్యూఢిల్లీ: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల అంశంపై హర్యానా ప్రభుత్వానికిసుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానికులకు 75 శాతం...
మీ వైఫల్యాలకు నెహ్రూపై నిందలా?
బిజెపి సర్కార్ వచ్చి ఏడేళ్లయినా... ప్రతి దానికీ తొలి ప్రధానిదే తప్పా
మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. నరేంద్ర మోడీ...
మన ప్రతిపక్షాలదీ, పాకిస్థాన్దీ ఒకే ఎజెండా : మోడీ
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్ది ఒకే...
మోడీ, కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్లో వారే : ప్రియాంక వ్యాఖ్య
చండీగఢ్ : మోడీ, కేజ్రీవాల్ ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగివచ్చినవారేనని వారిద్దరూ బడేమియా, చోటేమియాగా పేర్కొంటూ పఠాన్కోట్లో గురువారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. గుజరాత్ మోడల్లో...
యుపి, బీహార్ సోదరుల్ని పంజాబ్ రానివ్వకండి : సిఎం చన్నీ
చండీగఢ్ : ఉత్తరప్రదేశ్, బీహార్ సోదరులను పంజాబ్లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ పిలుపునిచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక...
పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ మృతి
న్యూఢిల్లీ: గత ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండ ఘటనలో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన పంజాబీ సినీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...
కాంగ్రెస్కు మాజీ కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ రాజీనామా..
న్యూఢిల్లీ: మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గడచిన 46 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అశ్వనీ కుమార్ మంగళవారం ఉదయం తన రాజీనామా...
నేను నిజాలు మాత్రమే మాట్లాడగలను: రాహుల్
పాటియాలా: తాను కేవలం నిజాలు మాత్రమే మాట్లాడగలనని, అబద్ధపు వాగ్దానాలను వినాలనుకుంటే ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రసంగాలను వినవలసి ఉంటుందని కాంగ్రెస్ నేత...
దేశ భద్రత పటిష్టతకు కేంద్రంతో కలిసి పనిచేస్తా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ భద్రత విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజీ పడబోదని, పంజాబ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే భద్రతను పటిష్టపర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ...
కాంగ్రెస్ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు: యోగి
లక్నో: కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరెవరూ అక్కరలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాధ్ వ్యాఖ్యానించారు.“ బేకార్ ”...
రెండో రోజూ ‘కాసుల వర్షం’
లివింగ్స్టోన్ రూ. 11.50 కోట్లు
ఒడియాన్ స్మిత్కు 6 కోట్లు
ఐపిఎల్ 2022 వేలం
బెంగళూరు : ఐపిఎల్ 2022 సీజన్కు వేలంలో ఆటగాళ్లకోసం ఫ్రాంచైజీలు డబ్బులు కుమ్మరిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు శనివారం వేలంలో...
పంజాబ్ ‘రణ’రంగం!
పంజాబ్ ఓటర్లు ఎవరి కంఠాన జయమాల వేస్తారో, మరెవరిపై పంజా విసురుతారోగాని ఆ పరిణామం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది. బిజెపికి ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఎంతటి...
మణిపూర్ పోలింగ్ తేదీల్లో మార్పులు చేసిన ఇసి
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. గతంలో ఇసి జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న మణిపూర్లో తొలి విడత పోలింగ్ జరగాల్సి...
బీజేపీలో చేరిన రెజ్లర్ ఖలీ
న్యూఢిల్లీ : ప్రొఫెషనల్ రెజ్లర్ దలిప్ సింగ్ రాణా అలియాస్ ద గ్రేట్ ఖలీ ఇవాళ బీజేపీలో చేరారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం ప్రత్యేకత సంతరించుకున్నది. పంజాబ్లో ఫిబ్రవరి...
చన్నీ మంత్రిగా తప్ప సిఎంగా పనికిరారు: కెప్టెన్ అమరీందర్ సింగ్
పాటియాలా : పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్జిత్ సింగ్ చన్నీ కేవలం మంత్రి పదవికే సరిపోతారని, సిఎం పదవికి కాదని మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) చీఫ్ కెప్టెన్...