Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజాభిప్రాయం మేరకే పంజాబ్ కాంగ్రెస్ సిఎం అభ్యర్థి
ఆమ్ఆద్మీ రూటులో కాంగ్రెస్
చండీగఢ్ : పంజాబ్లో ప్రస్తుతం రెండు స్తంభాలాట నడుస్తోంది. ఒకరు సీఎం చెన్నీ వర్గం కాగా, మరొకరు పీసీనీ అధ్యక్షుడు సిద్దూ నవజోత్ సింగ్ వర్గం. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానానికి...
పాటియాలా నుంచి కెప్టెన్ అమరీందర్ నామినేషన్
మాదే ప్రభుత్వమన్న కేంద్ర మంత్రి
పాటియాలా : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి , పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) వ్యవస్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం నాడు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్...
ఆప్ సిఎం అభ్యర్థి భగవంత్ మాన్ నామినేషన్ దాఖలు
చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ శనివారం ధురి నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా...
ఐదేళ్లు అవకాశమిస్తే మీ హృదయాలను గెలుస్తాం : కేజ్రీవాల్
చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్న ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ శనివారం అమృత్సర్, జలందర్ పట్టణాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను అవకాశమిస్తే మీ హృదయాలను గెలుస్తామని...
27 న రాహుల్ పంజాబ్ పర్యటన
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈనెల 27 న పంజాబ్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మా...
గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు!
ప్రధాని, ప్రముఖులు లక్ష్యంగా దాడులకు పాల్పడే ప్రమాదం
డ్రోన్ల ద్వారా దాడి చేసే అవకాశముందని హెచ్చరిక
ఇంటెలిజన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రతా యంత్రాంగం అప్రమత్తం
న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20 న
గురు రవిదాస్ జయంతి దృష్ట్యా తేదీ మార్పు
న్యూఢిల్లీ : పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14 ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్ను ఆరు రోజుల...
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
బిజెపికి యుపి బిపి
మూడు రోజుల్లో 10 మంది కీలక ఒబిసి నేతల రాజీనామాలు
ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్ఎల బాటలో మరికొందరు
కమలనాథుల్లో కలవరం
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ప్రతికూల పవనాలు
మరికొద్ది రోజుల్లో 12మంది మంత్రులు, 50మంది ఎంఎల్ఎలు...
నిష్పక్షపాత దర్యాప్తు!
పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్య ఘటనపై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల విచారణ కమిటీని నియమించడం వొక మంచి పరిణామం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా...
యుపిలో అభ్యర్థుల ఖరారుపై బిజెపి కసరత్తు
న్యూఢిల్లీ: వచ్చే నెల 10వ తేదీ నుంచి ఏడు దశలలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశలలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల జాబితాను...
ఏక పక్ష విచారణకు వదిలేయలేం
ప్రధాని కాన్వాయ్లో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఇటీవల పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్లో భద్రతా వైఫల్యం...
వచ్చే వారం ఆప్ పంజాబ్ సిఎం అభ్యర్థి ప్రకటన
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడి
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును వచ్చే వారం ప్రకటిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ...
మాట నిలబెట్టుకున్న మంత్రి కెటిఆర్
పంజాబ్ బధిర క్రీడాకారిణి మాలిక హండాకు సాయం
మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాబ్కు చెందిన మూగ చెస్ క్రీడాకారిణి మాలిక హండాకు మంత్రి కెటిఆర్ సోమవారం సహా యం అందించారు. పంజాబ్కి చెందిన మాలిక...
ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణకు సుప్రీంకోర్టు కమిటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పంజాబ్ను సందర్శించిన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యాలపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన రెండు వేర్వేరు విచారణ కమిటీలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పంజాబ్లో...
ప్రధాని మోడీ కోసం మృత్యుంజయ హోమాలు..
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని రాష్ట్రవ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని రాష్ట్ర బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండల,...
బిజెపి ముక్త్ భారత్కు ఒక్కటవుదాం
మీలాంటి వాళ్లు ముందుకు రావాలి
సిఎం కెసిఆర్తో కమ్యూనిస్టు నేతలు
మోడీ పాలనలో సామాన్యుల బతుకు
భారమైంది ఈ దుర్మార్గాన్ని అంతం
చేసేందుకు ప్రగతిశీల శక్తులు
కలిసిపోరాడాలి బిజెపి విభజన
రాజకీయాలు దేశ...
శివరాజ్ దొడ్డిదారి సిఎం
సిఎం కెసిఆర్ను విమర్శించే అర్హత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి లేదు
తెలంగాణ అంటేనే బిజెపి పాలిత రాష్ట్రాలకు కంటగింపు
హరీశ్ సహా పలువురు మంత్రుల ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్...
పంజాబ్ కొత్త డిజిపిగా వీరేష్ కుమార్ భావ్రా
చండీగఢ్: పంజాబ్ నూతన పోలీసు డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపిఎస్ అధికారి వీరేష్ కుమార్ భావ్రా శనివారం నియమితులయ్యారు. పంజాబ్తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది గంటల ముందు...
భటిండా భద్రత రాహిత్యం!
బుధవారం నాడు పంజాబ్లోని భటిండా-ఫిరోజ్ పూర్ రోడ్డు ఫ్లై ఓవర్ మీద 15-20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ వాహన శ్రేణి నిలిచిపోయిన ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. దేశాధినేత అంతసేపు నిస్సహాయ...