Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్ కొత్త డిజిపిగా వీరేష్ కుమార్ భావ్రా
చండీగఢ్: పంజాబ్ నూతన పోలీసు డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపిఎస్ అధికారి వీరేష్ కుమార్ భావ్రా శనివారం నియమితులయ్యారు. పంజాబ్తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది గంటల ముందు...
భటిండా భద్రత రాహిత్యం!
బుధవారం నాడు పంజాబ్లోని భటిండా-ఫిరోజ్ పూర్ రోడ్డు ఫ్లై ఓవర్ మీద 15-20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ వాహన శ్రేణి నిలిచిపోయిన ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. దేశాధినేత అంతసేపు నిస్సహాయ...
ఇటలీనుంచి వచ్చిన చార్టెడ్ విమానంలో 125 మందికి కరోనా
అమృత్సర్: ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం సృష్టిస్తోంది. తాజాగా విదేశాలనుంచి వచ్చిన ఓ విమానంలో వందమందికి పైగా ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం గుబులు రేపుతోంది. ఇటలీనుంచి...
చెస్ క్రీడాకారిణికి కెటిఆర్ చేయూత
మన తెలంగాణ/హైదరాబాద్ : వరల్డ్, ఆసియన్ ఛాంపియన్షిప్సలో ఆరు పతకాలు సాధించిన మాలికా హండా.డెఫ్ స్పోర్ట్ చెస్లో ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు మెరిసింది. జాతీయస్థాయిలో నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ను ఏడుసార్లు...
దిగొచ్చిన కేంద్రం
సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల బృందం పోరాట ఫలితం
మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం
ఖరీఫ్ సీజన్లో అదనపు సేకరణకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార...
అఖిలేష్ దెబ్బకు మోడీ మూతి, ముక్కు పగిలిపోతుంది: కడియం
హైదరాబాద్: 2020-21లో కోటి 10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని ఎంఎల్సి కడియం శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీడియాతో...
చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్కు అత్యధిక స్థానాలు
చండీగఢ్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమౌతున్న పంజాబ్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీపార్టీ చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెల్చుకుని బిజెపిని వెనక్కు నెట్టింది. మొత్తం 35 మున్సిపల్ స్థానాల్లో...
భారత్-పాక్ సరిహద్దులో భారీగా డ్రగ్స్ స్వాధీనం..
న్యూఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో రూ.55కోట్ల విలువైన డ్రగ్స్ ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బర్రెక్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద 11 ప్యాకెట్ల...
పంజాబ్ బాంబు పేలుడు నిందితుడికి ఖలిస్థాన్తో సంబంధాలు
డిజిపి సిద్ధార్థ్ఛటోపాధ్యాయ
చండీగఢ్: పంజాబ్లో జరిగిన బాంబుపేలుడు ఘటనకు కారకుడుగా భావిస్తున్న మాజీ హెడ్కానిస్టేబుల్కు ఖలిస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆ రాష్ట్ర డిజిపి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. ఈ ఘటన వెనకాల పాకిస్థాన్ నుంచి...
‘రైతుల ఓట్లు కావాలి’.. వడ్లు అక్కర్లేదా?
మంత్రుల బృందంపై పీయూష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, 70 లక్షల రైతు కుటుంబాలను అవమానించడమే, తక్షణమే క్షమాపణ చెప్పాలి
కేంద్రమంత్రిలా కాకుండా రాజకీయ
నాయకుడిగా మాట్లాడారు మా
ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత
రాజకీయం...
రాష్ట్రంలో ఘనంగా తొలి ‘గే’ వివాహం
వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు పురుషులు
ఎనిమిదేళ్లుగా సహజీవనం
గే జంటను ఆశీర్వదించిన ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ
గే జంటకు నటి సమంత అభినందనలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ఈనెల 8న గే జంట ఘనంగా...
పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కూల్చివేత
న్యూఢిల్లీ: పంజాబ్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఒక డ్రోన్ను సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపి కూల్చివేసినట్లు బిఎస్ఎఫ్ శనివారం తెలిపింది. ఫిరోజ్పూర్ సెక్టార్లోని వాన్ బార్డర్ పోస్టు సమీపంలో శుక్రవారం రాత్రి...
బిజెపితో కెప్టెన్ దోస్తీ
పంజాబ్లో విజయం మాదేనని అమరీందర్ ధీమా
న్యూఢిల్లీ: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్తో తన సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి చెప్పి సొంత పార్టీ పంజాబ్...
వీడిన ముగ్గురి హత్యల మిస్టరీ
నిందితుడి పట్టివేత
నిందితుడినుంచి చరవాణి, నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సిపి కార్తికేయ
మన తెలంగాణ/నిజామాబాద్: డిచ్పల్లి మండలం లో ఈనెల 7న అర్ధరత్రి డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామశివారులో జాతీయరహదారిపక్కన అప్రోచ్ రో డ్డును ఆనుకునిఉన్న...
11మంది రైతుల వారసులకు ఉద్యోగాలిచ్చిన పంజాబ్ ప్రభుత్వం
చండీగఢ్: ఆందోళన సమయంలో మృతిచెందిన 11మంది రైతుల వారసులకు పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్చన్నీ, వ్యవసాయమంత్రి రణదీప్సింగ్లు వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. శనివారం దీనిపై ఆ...
ముగిసిన సుదీర్ఘ నిరసనలు
ఇళ్లకు పయనమైన అన్నదాతలు
ఢిల్లీ సరిహద్దుల్లో పండగ వాతావరణం
ప్రక్రియ పూర్తి కావడానికి మూడు, నాలుగురోజులు: తికాయత్
న్యూఢిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు 15 నెలల పాటు రైతన్నలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలు ముగిశాయి. రెండు...
మరణించిన రైతుల జాబితా ఇదిగో
వారికి పరిహారం చెల్లించండి
లోక్సభలో రాహుల్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని...
స్టార్లపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
రషీద్, హార్దిక్, వార్నర్, రాహుల్లకు ఊహించని షాక్
ముంబై: వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ కోసం ఆయా ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) విధించిన గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో తాము రిటైన్...
ద్వంద్వ నీతి వద్దు
ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి
ఎలాంటి వివక్ష వుండకూడదు
పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు :
పార్లమెంట్లో నిలదీసిన కెకె
ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
ఎంఎస్పిపై కమిటీలో చేర్చేందుకు ఐదుగురి పేర్లను అడిగిన కేంద్రం
4న జరిగే భేటీలో నిర్ణయించనున్న సంయుక్త కిసాన్ మోర్చా
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరలతో పాటుగా రైతులకు సంబంధించిన పలు అంశాలను చర్చించడం కోసం ఏర్పాటు చేయబోయే కమిటీలో చేర్చడం కోసం కేంద్రం సంయుక్త...