Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 10 గంటల సమయం
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తిక పున్నంతోపాటు, ఆదివారం సెలవుదినం కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17...
మండల పూజ కోసం తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
పాతానమిట్టై: శబరిమల అయ్యప్పకు చెందిన మండల పూజా సీజన్ ప్రారంభమైంది. ఇవాళ అయ్యప్ప ఆలయాన్ని తెరిచారు. వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కార్తిక పున్నం సందర్భంగా శుక్రవారం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే, శనివారం మాత్రం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య...
కార్తీకశోభ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంచతరించుకుంది. శై వక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవా రం తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానా లు ఆచరించారు. తెల్లవారుజామున 4.30 గం...
తిరుమల వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తిక పున్నం సందర్భంగా తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 19...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 2 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచివున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్...
తిరుమలలో భక్తుల రద్దీ.. 23 కంపార్టుమెంట్లు ఫుల్
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 20...
తిరుమల వెంకన్న దర్శనానికి 8 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు...
అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు
కోపముంటే నాపై కక్ష తీర్చుకోండి..
ప్రాజెక్టులకు అడ్డుపడొద్దు
పాలమూరు ప్రాజెక్టులు పూర్తి
చేయకపోతే చరిత్ర నన్ను క్షమించదు
జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కృష్ణా
జలాలను పారిస్తాం అమరరాజా
కంపెనీలో 2వేల మంది స్థానికులకు
ఉద్యోగావకాశాలు గ్రామాలు,...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు...
కర్నాటకలో రోడ్డు ప్రమాదం… నలుగురు హైదరాబాద్ వాసుల మృతి
బెంగళూరు: కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన నలుగురు మృతి చెందారు. గుల్బార్గ జిల్లాలో కమలాపురం వద్ద కారును బొలేరో వాహనం ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని...
యాదాద్రి కాదు.. యాదగిరిగుట్ట
మన తెలంగాణ/యాదగిరిగుట్ట రూరల్ (యాదాద్రి) : చారిత్రక ప్రాశస్తం కలిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని భక్తులు పిలుచుకునే విధంగానే యాదాద్రి బదులుగా యాదగిరిగుట్టగానే పిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రసిద్ధి...
యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలి: రేవంత్ రెడ్డి
భువనగిరి: టిటిడి తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ బోర్డుకు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆధికారులకు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి వెలుపల క్యూలైన్లో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 52,643...
తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ..
తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వల్పంగా భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం సందర్భంగా గత రెండు రోజులు తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. గురువారం కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు...
వడ్డీ వ్యాపారుల వేధింపులు.. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం
నిజామాబాద్: వడ్డీ వ్యాపారులు వేధించడంతో ఓ కుటుంబంతో గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిర్మల్ జిల్లా బాసర వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యాదాద్రి భువనగిరి...
కార్తీక పౌర్ణమి స్పెషల్..ఆరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీ
కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివ భక్తులు దేశంలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా.. అరుణాచలం వెళ్లి అక్కడ గిరి...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. కార్తీక మాసం సందర్భంగా గత రెండు రోజులు తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే, మంగళవారం భక్తుల రద్దీ కాస్తా తగ్గింది. ఈ...
రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : వరంగల్ మ హా నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించా రు. నగర...
యాదాద్రికి కార్తీక శోభ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో వచ్చిన తొలి ఆదివారం కావడంతో స్వామివారి దర్శనార్ధం వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు తరలివచ్చారు. కొద్దిరోజులుగా ఆలయంలో భక్తు ల రద్దీ...