Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
నేడు మొదలైన అమర్ నాథ్ యాత్ర
జమ్ము: భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అమర్ నాథ్ యాత్ర శనివారం మొదలయింది. పవిత్ర గుహలో శివలింగ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 48 కిమీ. నున్వాన్-పహల్గామ్ మార్గం, 14...
తిరుమల వెంకన్న దర్శనానికి 16 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం వీకెండ్ కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్...
ఎల్లమ్మ గుడికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం హవేరి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుండెనహళ్లి శివారులోని పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొట్టడంతో 13 మంది...
అమర్ నాథ్ యాత్రలో చేయాల్సినవి, చేయకూడనివి…
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్ లోని అమర్ నాథ్ గుహకు అమర్ నాథ్ యాత్ర జూన్ 29 నుంచి 19 ఆగస్టు 2024 వరకు జరుగనున్నది. ఈ యాత్ర చేయడానికి భక్తులు, సాధువులు, సాధ్వీలు...
తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో...
అమర్ నాథ్ గుహలో ‘ప్రథమ పూజ’
జమ్మూకశ్మీర్ కు వెళ్లే అమర్ నాథ్ యాత్ర ‘ప్రథమ పూజ’ నేడు(శనివారం) జరిగింది. శ్రీనగర్ లోని రాజ్ భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పూజా...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు బుధవారం భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లేని భక్తులకు శ్రీవారి...
యాదాద్రిలో వైభవంగా గిరిప్రదక్షిణం
మన తెలంగాణ/యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని మంగళవారం గిరిప్రదక్షిణ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆధ్యాత్మికత వైభవాన్ని మరింత చాటేందుకు, ఆలయ విశిష్టతను చాటేలా గిరిప్రదక్షిణ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఆధ్వర్యంలో...
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి కంపార్టుమెంట్లు అన్ని నిండిపోవడంతో నందకం అతిథి గృహం వరకు భక్తులు...
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయవడంతొ వెలుపల క్యూ లైన్లో భక్తులతో వేచివున్నారు....
జులై 07వ తేదీన గోల్కొండ బోనాలు ప్రారంభం
ఆషాఢ మాసంలో వచ్చే తెలంగాణ పెద్ద పండుగ బోనాలు. 2024 జూలై 7వ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని భక్తులు సమర్పించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పండుగా ఆ...
నగరంలో జులై 7 నుంచి బోనాలు పండుగ
హైదరాబాద్: నగరంలో జులై 7 నుంచి బోనాలు వేడుకలు జరుగనున్నాయి. గోల్కొండలోని జగదాంబికా గుడిలో మొదలు కానున్నది. హిందువుల క్యాలండర్ ప్రకారం ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు...
శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శానానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 75068 మంది భక్తులు దర్శించుకున్నారు....
తిరుమల వెంకన్నను దర్శనానికి 15 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్లేని భక్తులకు...
తిరుమలలో 31 కంపార్టుమెంట్లు ఫుల్.. దర్శనానికి 16 గంటలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వెంకన్నను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్లేని భక్తులకు శ్రీవారి...
తడి ఆరని నెత్తుటి గాయాల చరిత్ర
చరిత్ర నిర్మాణానికి కావాల్సిన ఆకరాలు సమగ్రంగా లభించకపోవడం వలన చరిత్రను రికార్డు చేయడం ఇంకా అసంపూర్తిగానే ఉండిపోతుంది. తెలంగాణ నేల మీద అనేక సామాజిక ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. రైతాంగ సాయుధ పోరాటం, భూమి,...
యుపి బస్సు ప్రమాదంలో 15 మంది తెలంగాణ యాత్రికులకు గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని భడోహి జిల్లా యుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగిఉన్న ట్రక్కును బస్సు ఢీకొని 15 మంది తెలంగాణ భక్తులు గాయపడ్డారు. గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. బస్సుడ్రైవర్...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంఖ్య భారీగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 6 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. దీంతో...
చంద్రప్రభపై వెన్నెముద్ద కృష్ణుడు
తిరుపతి: కార్వేటి నగరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామివారు వెన్నెముద్ద కృష్ణుడిగా చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఈ వాహన సేవలో ఆలయ డిప్యూటీవో నాగరత్న, ఏఈవో పార్థసారధి,...
తిరుమల వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈక్రమంలో టోకెన్లేని...