Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
మేడారానికి భారీగా భక్తజనం..
ఎక్కడికక్కడే ట్రాఫిక్ జాం
మేడారం పనులను పరిశీలించిన కలెక్టర్
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కాకముందే ఆదివారం తల్లుల దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం...
మల్లన్న దర్శనానికి ఆన్లైన్లో టిక్కెట్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి కారణంగా శ్రీశైలం మల్లన్న దర్శన టికెట్లు ఆన్లైన్లో పొందేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఇవొ లవన్న ఆదివారం నాడు ఒక ప్రటకనలో తెలిపారు. భక్తులు మంగళవారం...
చర్చిలోకి మారణాయుధాలతో దోపిడీ ముఠా
తొక్కిసలాటలో 29మంది దుర్మరణం
మొనొర్వియా : లైబీరియాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ...
ఫిబ్రవరి 16నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర..
మనతెలంగాణ/హైదరాబాద్: ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మేడారం మహాజాతర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19వరకు ఈ జాతరను నిర్వహించనున్నారు. సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఇప్పటికే ప్రభుత్వం...
సమ్మక్క సారక్క జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
హైదరాబాద్ : త్వరలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క సారక్క జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈసారి జాతరలో సాంకేతికతను మరింతగా ఉపయోగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోజుకు 3లక్షల...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.62కోట్లు
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 33,971మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 12,252మంది...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 35,333మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 12,252మంది...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20 న
గురు రవిదాస్ జయంతి దృష్ట్యా తేదీ మార్పు
న్యూఢిల్లీ : పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14 ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్ను ఆరు రోజుల...
రేపు తిరుమలలో శ్రీవారి ప్రణయకలహోత్సవం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 18న వైభవంగా జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గంటల తర్వాత...
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 35,642మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 11,178మంది...
ఘనంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు
మొదటి ఆదివారం పట్నం వారంతో ప్రారంభమైన మల్లికార్జున స్వామి వేడుకలు
ఆంక్షల నడుమ భారీగానే వచ్చిన భక్తులు
ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
కొమురవెల్లి : రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయం మల్లన్న...
శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు
కర్నూలు: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో శ్రీశైలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా దృష్ట్యా శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి స్వామివారి స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అన్నప్రసాదం, వేదాశీర్వచనం, పుణ్యస్నానాలు...
పోలీసు శాఖలో కరోనా కలకలం.. 35మందికి పాజిటీవ్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల, రాజేందర్నగర్, దుండిగల్, పేట్బషీరాబాద్, పోలీస్స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్స్టేషప్లో ఏకంగా 16...
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
యాదాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు..
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో కన్నులపండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు.గుట్టపైన గల బాలాలయంలో వైకుంఠ ద్వారం ద్వారా గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం తెల్లవారుజాము నుంచే...
శ్రీవారిని దర్శించుకున్న సిజెఐ ఎన్వీ రమణ దంపతులు..
తిరుమల: ముక్కోటి ఎకాదశి ప్రారంభమైన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి...
తిరుమల శ్రీవారి సమాచారం..
తిరుమల: ముక్కోటి ఎకాదశి ప్రారంభమైన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో గురువారం భక్తులు రద్దీ నెలకొంది. నిన్న శ్రీవారిని 25,542మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు...
‘శరణం అయ్యప్ప’ ఎలా వచ్చింది?
పదో శతాబ్దం వరకు కేరళ ప్రాంతం బౌద్ధుల, జైనుల ప్రాబల్యంలో వుంది. అందుకు ఆధారాలు చాలా దొరికాయి. ఆ కాలపు బుద్ధుడి విగ్రహాలెన్నో కేరళ తవ్వకాల్లో బయటపడ్డాయి. అలపుజ (కరుమాదికుట్టన్), నెయ్యంటింకర, కరునాగప్పల్లి,...
సమ్మక్క సారాలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు
ఈనెల 16వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి స్పెషల్....
ఆర్టీసి ఎండి సజ్జనార్
హైదరాబాద్: సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసి శుభవార్త చెప్పింది. ఈ జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసి...
మేడారంలో భక్తుల కోలాహలం
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతల దర్శనానికి దర్శనానికి భక్తులు అధిక సం వచ్చిశనివారం దర్శించుకుంటున్నారు. రెండవ శనివారం సెలవు దినం కావడంతో ముందుగానే మేడారం జాతరకు...