Saturday, May 18, 2024

తిరుమల ఆలయ సమాచారం..

- Advertisement -
- Advertisement -

Huge Devotees Visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మంగళవారం తిరుమల శ్రీవారిని 66,381మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 28,509 మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.39కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ సర్టిఫికెట్ నెగిటివ్ సర్టిఫికెట్.. లేకపోతే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని భక్తులకు టిటిడి అధికారులు సూచించారు.

Huge Devotees Visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News