Home Search
భక్తులు - search results
If you're not happy with the results, please do another search
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
యాదాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు..
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో కన్నులపండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు.గుట్టపైన గల బాలాలయంలో వైకుంఠ ద్వారం ద్వారా గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం తెల్లవారుజాము నుంచే...
శ్రీవారిని దర్శించుకున్న సిజెఐ ఎన్వీ రమణ దంపతులు..
తిరుమల: ముక్కోటి ఎకాదశి ప్రారంభమైన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి...
తిరుమల శ్రీవారి సమాచారం..
తిరుమల: ముక్కోటి ఎకాదశి ప్రారంభమైన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో గురువారం భక్తులు రద్దీ నెలకొంది. నిన్న శ్రీవారిని 25,542మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు...
‘శరణం అయ్యప్ప’ ఎలా వచ్చింది?
పదో శతాబ్దం వరకు కేరళ ప్రాంతం బౌద్ధుల, జైనుల ప్రాబల్యంలో వుంది. అందుకు ఆధారాలు చాలా దొరికాయి. ఆ కాలపు బుద్ధుడి విగ్రహాలెన్నో కేరళ తవ్వకాల్లో బయటపడ్డాయి. అలపుజ (కరుమాదికుట్టన్), నెయ్యంటింకర, కరునాగప్పల్లి,...
సమ్మక్క సారాలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు
ఈనెల 16వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి స్పెషల్....
ఆర్టీసి ఎండి సజ్జనార్
హైదరాబాద్: సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసి శుభవార్త చెప్పింది. ఈ జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసి...
మేడారంలో భక్తుల కోలాహలం
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతల దర్శనానికి దర్శనానికి భక్తులు అధిక సం వచ్చిశనివారం దర్శించుకుంటున్నారు. రెండవ శనివారం సెలవు దినం కావడంతో ముందుగానే మేడారం జాతరకు...
అలా వస్తేనే అనుమతి.. శ్రీశైలం వెళ్లే భక్తులకు సూచనలు
కర్నూల్: శ్రీశైలంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఆలయ ఈవో లవన్న సూచించారు. ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 38,894మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 12,270మంది...
త్రికూట పర్వతాల్లో తొక్కిసలాట
మాతా వైష్ణోదేవి ఆలయ ఘటనలో 12మంది భక్తుల దుర్మరణం
మరో 16 మందికి గాయాలు, యువకుల మధ్య గొడవే కారణం!
జమ్మూ: నూతన సంవత్సరం వేళ జమ్మూ, కశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. మాతా...
వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట: 12 మంది మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 12 మంది భక్తులు చనిపోయారు. ఈ ఘటనలో మరో 13 మంది త్రీవంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున...
‘కట్టె’దుటే వినాయకుడు
కుభీర్ మండలంలోని సిర్పేల్లి గ్రామానికి నాలుగు కి.మీ దూరంలో గల మహారాష్ట్రలోని పాలాజ్ గ్రామంలో దశాబ్దాల కాలంగా పూజలు అందుకుంటున్న కర్ర సత్య గణేషుడికి ఈ యేటితో 69 ఏళ్లు నిండాయి. ఈ...