Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం బేష్
యాదాద్రి భువనగిరి: జిల్లాలోని తుర్కపల్లి మండలం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసలమర్రిలో శనివారం దళిత బంధు పథకాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, అల్ప సంఖ్యాక వర్గ శాఖ మంత్రి బాల్జిత్...
ఒబిసి కోటాయే ఎజెండా కావాలి
కర్ణాటక ఎన్నికల ఫలితాలు రిజర్వేషన్లపై ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి అక్కడ రాజకీయ ప్రాబల్య వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు బిజెపి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్నికలకు 3...
దేశం గుండెల మీద కుంపటి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 సంవత్సరంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జూన్ 12 గా నిర్ణయించింది. అప్పటి...
మోడీ ప్రగతి నివేదికను విస్తృతంగా ప్రచారం చేయాలి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ సెల్ విభాగం జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్...
వైసిపోళ్లకు తెలిసింది బూతులే: కన్నా
అమరావతి: మహానాడుతో వైసిపి నేతల వెన్నుల్లో దడ పుడుతోందని టిడిపి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బుధవారం కన్నా మీడియాతో మాట్లాడారు. బూతులు తప్ప ఈ నాలుగేళ్లలో వైసిపి సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు....
ఆచరణకు నోచుకోని నూతన విద్యావిధానం!
విద్యార్థులు సమగ్ర వికాసం పొందేలా కస్తూరి రంగన్ కమిటీ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం నివేదిక అనేక తర్జనభర్జనల మధ్య కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదికలోని అంశాల్లో ముఖ్యంగా విద్యాహక్కు...
హైదరాబాద్లో బిసి గర్జన: బండి సంజయ్
వచ్చే నెలలో హైదరాబాద్లో బిసి గర్జన : బండి సంజయ్
ఓబిసి సమ్మేళనంలో బిసి డిక్లరేషన్ ప్రకటించిన బిజెపి
బిసిల జనాభా ఆధారంగా బడ్జెట్లో నిధులు
రాష్ట్ర బిసి కమిషన్కు రాజ్యాంగ హోదాకు హామీ
విదేశాల్లో...
కేంద్ర మాజీ మంత్రి రతన్లాల్ కటారియా కన్నుమూత
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, హర్యానా లోని అంబాలా బీజేపీ ఎంపీ రతన్లాల్ కటారియా గురువారం ఉదయం కన్నుమూశారు. 72 ఏళ్ల కటారియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చండీగఢ్ లోని...
కేంద్ర మాజీ మంత్రి రతన్లాల్ కటారియా కన్నుమూత
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, హర్యానా లోని అంబాలా బీజేపీ ఎంపీ రతన్లాల్ కటారియా గురువారం ఉదయం కన్నుమూశారు. 72 ఏళ్ల కటారియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చండీగఢ్ లోని...
పేరుకు కరోనా, ఉద్దేశం వేరే!?
కరోనా సమయంలో విద్యార్థులకు పాఠ్యాంశాల భారాన్ని తగ్గించడం కోసమే సిలబస్ను కొంతమేర తొలగించామని ఎన్సిఇఆర్టి బహిరంగంగా ప్రకటించింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాల్లో పునరుక్తిని తొలగించవచ్చనే ఆలోచన...
కుల గణన కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసిన ఖర్గే!
న్యూఢిల్లీ: కుల గణన (అప్ టు డేట్ క్యాస్ట్ సెన్సస్) చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి రాశారు. కుల గణనకు సంబంధించిన నమ్మకమైన డేటా...
అసలైన జాతి వ్యతిరేకులే భారతీయుల్ని విభజిస్తున్నారు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బిఆర్. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది, దారి మళ్లిస్తోంది’ అని ఆమె విమర్శించారు....
ప్రజాస్వామ్యానికి అంతిమ సంస్కారాలు
భారత దేశంలో ప్రజాస్వామ్యం ఒక క్రమ పద్ధతి ప్రకారం విధ్వంసమైపోతోంది.ఇక దాని అంతిమ సంస్కారాలే మిగిలాయి అని ప్రముఖ రచయిత్రి, బుకర్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ అన్నారు. స్వీడన్ రాజధాని స్టాక్...
మహిళా నేతలకూ తప్పని వేధింపులు
స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో ప్రారంభమైన రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఇంకా సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్ల స్థానంలో వారి భర్తలు ఎందుకు పెత్తనం చేస్తున్నారు? పురుషులు కీలక పదవులలో...
ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు!
ప్రధాని సామాజిక న్యాయంను తూర్పారబట్టిన కపిల్ సిబల్
న్యూఢిల్లీ: సామాజిక న్యాయంకై బిజెపి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్న దానిపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ శుక్రవారం ధ్వజమెత్తారు. నేటి ప్రభుత్వ...
‘జై’ భీమ్
తెలంగాణ బాంధవుడు, అందరివాడు అంబేద్కర్
రాజ్యాంగ ప్రదాతకు సమున్నత నివాళి సచివాలయం
సముదాయంలో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్
విగ్రహం పాలన వ్యవస్థకు నిత్య చైతన్య స్ఫూర్తి
14 ఆవిష్కరణ సభకు భారీ సన్నాహాలు విగ్రహ
రూపశిల్పి 98 ఏళ్ల...
‘మోదానీ’లను పెంచిన మోడీ!
మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలననుపూర్తి చేసుకున్న సందర్భాన్ని బిజెపి, ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సందర్భంగా చెప్పుకుంటున్నారు. మోడీ ప్రభుత్వ పాలనలో ఒక్క మంచి పని కూడా కనిపించదని నిస్సందేహంగా,...
నన్ను ఒకే కులానికి పరిమితం చేయొద్దు: బిసి రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్
హైదరాబాద్ : ఒకే కులానికి తనను పరిమితం చేయొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో బిసి నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు....
గుండెపోటుతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి..
బెంగళూరు: కర్టాణక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. ధ్రువ నారాయణ గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. మైసూరులో తన ఇంటిలో ఉదయం 6.40 నిమిషాలకు గుండె నొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే...
ధ్రువనారాయణ మృతిపట్ల రాహుల్ గాంధీ సంతాపం….
కెపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్రువనారాయణ గుండెపోటుతో మృతి
బెంగళూరు: కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కెపిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధ్రువనారాయణ(62) శనివారం ఉదయం మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. చామరాజనగర్(ఎస్సి) నియోజకవర్గ...