Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
కొత్తగూడెం నియోజకవర్గాన్ని బిసిలకు కేటాయించాలి
కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఏడు రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించగా మిగిలిన మూడు జనరల్ స్థానాల్లో ఒకటి మినహా రెండింటిలో అగ్రవర్ణాలు...
బిసి కులగణన చేపట్టాలి… పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బిసి నేతల వినతి
హైదరాబాద్ : బిసి కులగణన చేపట్టాలని, వచ్చే పార్లమెంటు సమావేశాలలో బిసి బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ విషయమై...
రెజ్లర్ల ఆందోళన .. బ్రిజ్ భూషణ్ ఇంటికి పోలీస్లు
న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి పోలీస్లు వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఉత్తర ప్రదేశ్ లోని గోండాలో ఉన్న ఆయన...
అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు
ప్రత్యేకమైన సాంస్కృతిక విశిష్టత, వైవిధ్యం, వారసత్వ సంపద, చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో విలీనం అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం,...
2024కు గుదిబండ కానున్నాడా!
నేడు దేశంలో ఎన్నికలను ఎదుర్కోవడంలో అసామాన్యమైన సాధన సంపత్తులను సమీకరించుకొని, ప్రచారం జరపడంతో పాటు వ్యవస్థలను అనుకూలంగా మలచు కోవడంలో బిజెపికి సాటిరాగల రాజకీయ పక్షం గాని, కూటమి గాని లేదని అందరూ...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
అఫ్ఘాన్ మహిళల హాహాకారాలు!
ప్రపంచ మానవాళికి నాయకత్వం వహిస్తున్నామంటూ నిత్యం నీతులు చెప్పే అనేక అంతర్జాతీయ వేదికలు, పలు దేశాల కూటములు, పలు దేశాధినేతలు తమ కళ్లెదుటే గతం 20 నెలలకు పైగా అఫ్ఘానిస్తాన్లో మహిళలు, బాలికలు...
అగ్నిగుండంలా భూగోళం
వచ్చే ఐదేళ్ల పాటు భూగోళం అగ్ని గుండంలా భగ్గుమంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే వచ్చే ఐదేళ్లలో 2028 నాటికి ఏదో ఒక సంవత్సరం అత్యంత అసాధారణ వేడి సంవత్సరంగా రికార్డుకెక్కుతుందని,...
పన్నుల రాబడి భేష్
తెలంగాణకు కాగ్ కితాబు
2022-23లో మించి పన్ను వసూళ్లు రూ. 1,26,606 కోట్లు
టార్గెట్ వసూలైంది రూ.1,26,617కోట్లు గడ్డు పరిస్థితుల్లోనూ
గట్టెక్కిన తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండికొట్టిన కేంద్రం
రుణాలపై ఆంక్ష.. కేంద్ర నిధుల్లో...
మన చట్టాలపై మార్గదర్శిని
తెలుగులో సాహిత్యంపై ఎన్నో పుస్తకాలు వస్తుంటాయి. కాని సామాజిక అంశాలపై వచ్చేవి మాత్రం తక్కువేనని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మన చట్టాలకు సంబంధించిన కనీస పరిజ్ఞానాన్ని అందించే పుస్తకాలు రావలసిన మాత్రం ఎంతో ఉంది....
దిగజారుతున్న ‘పత్రికా స్వేచ్ఛ’
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశంలో నానాటికీ ‘పత్రికా స్వేచ్ఛ’ దారుణంగా దిగజారిపోతుండడం విషాదకరం. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్.ఎస్.ఎఫ్) అనే సంస్థ రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్, సామాజిక, భద్రతా సూచీలు...
చరిత్ర పుస్తకాల్లో మార్పులు!
ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఎన్సిఇఆర్టి ప్రచురించిన భారత చరిత్ర పాఠ్యాంశాల్లో కొన్ని భాగాల తొలగింపు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ముఖ్యమైన కొన్ని చారిత్రక సంఘటనలను,...
పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..
బెంగళూరు: కర్ణాటకలో బిజెపి సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి)ని అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. కర్ణాటకలో ఉమ్మడి...
గులాబీ సైన్యం కదంతొక్కాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ జరగబోతున్న బిఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ పార్టీ యంత్రాంగం మొత్తానికి ఒక గొప్ప అవకాశమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అన్నారు....
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గత వారం టివి లైవ్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురికావడాన్ని దేశంలో చాలా మంది గర్వంగా భావిస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులకు...
బిజెపి స్వప్రయోజక దాడులు!
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిబిఐ, ఇడిని దుర్వినియోగం చేయడం అందరికీ తెలిసిందే. 95% పైగా రాజకీయ కేసులు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే...
మనుస్మృతిపై అంబేడ్కర్ పోరాటం
మనుస్మృతిని తగలబెట్టడానికి ముందు మహద్లోని ఒక ఊర చెరువు నుండి దళితులను తాగు నీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేడ్కర్ నేతత్వంలో ఒక...
మార్టిన్ లూథర్ కింగ్ ‘సమతా స్వప్నం’
అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1863లో విముక్తి చట్టం చేశారు. సంఘటిత ఉత్తర అమెరికాలో బానిసత్వం ముగిసింది. రెండేళ్లకు అంతర్యుద్ధం అంతమైంది. దక్షిణ రాష్ట్రాల కోట్ల వ్యవసాయ కార్మికులు స్వేచ్ఛా సంధ్య కోసం...
రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వ్యవసాయం గూర్చి ఓ మాట చెప్పారు. EVERY THING ELSE CAN WAIT, BUT NOT AGRICULTURE అని! కాలాలు మారిపోవచ్చు. కాని,...
ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ..
హైదరాబాద్ : చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నిర్ణయించింది. డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్...