Sunday, September 14, 2025
Home Search

సామాజిక న్యాయం - search results

If you're not happy with the results, please do another search
Huge amount of drugs seized near Hyderabad

మాదకద్రవ్యాల దయ్యం వదలదా?

30 కోట్ల రూపాయల విలువైన 3.32 కిలోల బ్లాక్ కోకైన్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం, మేఘాలయలో రూ. 15 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, కొకైన్‌తో సినీ నిర్మాత అరెస్ట్, హిందూ మహాసముద్రంలో...

విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి క్విజ్‌పోటీలు దోహదం

కాచిగూడ : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, అందులో నైపుణ్యాన్ని పెంపొ ందించడానికి క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడుతాయని పిసిసి ప్రధాన కార్యదర్శి కోట నీలిమ అన్నారు. 18ఏళ్లు నిండిన యువత...
AAP alternative in Telangana: Dr Diddi Sudhakar

తెలంగాణలో ’ఆప్‘ మాత్రమే ఆచరణీయ ప్రత్యామ్నాయం

రాజకీయ భవిష్యత్తు రూపకల్పన కోసం ఆప్ సభ్యత్వం స్వీకరించండి ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రమే ఆచరణీయమైన ప్రత్యామ్నాయమని ఆ...

తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం బేష్

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని తుర్కపల్లి మండలం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసలమర్రిలో శనివారం దళిత బంధు పథకాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, అల్ప సంఖ్యాక వర్గ శాఖ మంత్రి బాల్జిత్...
OBC reservation in india

ఒబిసి కోటాయే ఎజెండా కావాలి

కర్ణాటక ఎన్నికల ఫలితాలు రిజర్వేషన్లపై ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి అక్కడ రాజకీయ ప్రాబల్య వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు బిజెపి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్నికలకు 3...
World Day Against Child Labour

దేశం గుండెల మీద కుంపటి

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 సంవత్సరంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జూన్ 12 గా నిర్ణయించింది. అప్పటి...

మోడీ ప్రగతి నివేదికను విస్తృతంగా ప్రచారం చేయాలి

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ సెల్ విభాగం జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్...
Kannna laxmi narayana comments on ycp

వైసిపోళ్లకు తెలిసింది బూతులే: కన్నా

అమరావతి: మహానాడుతో వైసిపి నేతల వెన్నుల్లో దడ పుడుతోందని టిడిపి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బుధవారం కన్నా మీడియాతో మాట్లాడారు. బూతులు తప్ప ఈ నాలుగేళ్లలో వైసిపి సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు....

ఆచరణకు నోచుకోని నూతన విద్యావిధానం!

విద్యార్థులు సమగ్ర వికాసం పొందేలా కస్తూరి రంగన్ కమిటీ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం నివేదిక అనేక తర్జనభర్జనల మధ్య కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదికలోని అంశాల్లో ముఖ్యంగా విద్యాహక్కు...
BC Garjana Sabha to conduct in Hyderabad: Bandi Sanjay

హైదరాబాద్‌లో బిసి గర్జన: బండి సంజయ్

 వచ్చే నెలలో హైదరాబాద్‌లో బిసి గర్జన : బండి సంజయ్  ఓబిసి సమ్మేళనంలో బిసి డిక్లరేషన్ ప్రకటించిన బిజెపి  బిసిల జనాభా ఆధారంగా బడ్జెట్‌లో నిధులు  రాష్ట్ర బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదాకు హామీ  విదేశాల్లో...

కేంద్ర మాజీ మంత్రి రతన్‌లాల్ కటారియా కన్నుమూత

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, హర్యానా లోని అంబాలా బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కటారియా గురువారం ఉదయం కన్నుమూశారు. 72 ఏళ్ల కటారియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చండీగఢ్ లోని...
Former Union Minister Ratanlal Kataria passed away

కేంద్ర మాజీ మంత్రి రతన్‌లాల్ కటారియా కన్నుమూత

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, హర్యానా లోని అంబాలా బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కటారియా గురువారం ఉదయం కన్నుమూశారు. 72 ఏళ్ల కటారియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చండీగఢ్ లోని...
NCERT removed class 12 chapters on Mughal History

పేరుకు కరోనా, ఉద్దేశం వేరే!?

కరోనా సమయంలో విద్యార్థులకు పాఠ్యాంశాల భారాన్ని తగ్గించడం కోసమే సిలబస్‌ను కొంతమేర తొలగించామని ఎన్‌సిఇఆర్‌టి బహిరంగంగా ప్రకటించింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాల్లో పునరుక్తిని తొలగించవచ్చనే ఆలోచన...
Kharge writes to PM on caste census

కుల గణన కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసిన ఖర్గే!

న్యూఢిల్లీ: కుల గణన (అప్ టు డేట్ క్యాస్ట్ సెన్సస్) చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి రాశారు. కుల గణనకు సంబంధించిన నమ్మకమైన డేటా...
Sonia Gandhi

అసలైన జాతి వ్యతిరేకులే భారతీయుల్ని విభజిస్తున్నారు: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బిఆర్. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది, దారి మళ్లిస్తోంది’ అని ఆమె విమర్శించారు....

ప్రజాస్వామ్యానికి అంతిమ సంస్కారాలు

భారత దేశంలో ప్రజాస్వామ్యం ఒక క్రమ పద్ధతి ప్రకారం విధ్వంసమైపోతోంది.ఇక దాని అంతిమ సంస్కారాలే మిగిలాయి అని ప్రముఖ రచయిత్రి, బుకర్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ అన్నారు. స్వీడన్ రాజధాని స్టాక్...
Women political leaders

మహిళా నేతలకూ తప్పని వేధింపులు

స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో ప్రారంభమైన రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఇంకా సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్‌ల స్థానంలో వారి భర్తలు ఎందుకు పెత్తనం చేస్తున్నారు? పురుషులు కీలక పదవులలో...
Kapil Sibal

ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు!

ప్రధాని సామాజిక న్యాయంను తూర్పారబట్టిన కపిల్ సిబల్ న్యూఢిల్లీ: సామాజిక న్యాయంకై బిజెపి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్న దానిపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ శుక్రవారం ధ్వజమెత్తారు. నేటి ప్రభుత్వ...
Ambedkar statue unveiling on 14th of this month

‘జై’ భీమ్

తెలంగాణ బాంధవుడు, అందరివాడు అంబేద్కర్ రాజ్యాంగ ప్రదాతకు సమున్నత నివాళి సచివాలయం సముదాయంలో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పాలన వ్యవస్థకు నిత్య చైతన్య స్ఫూర్తి 14 ఆవిష్కరణ సభకు భారీ సన్నాహాలు విగ్రహ రూపశిల్పి 98 ఏళ్ల...
PM Modi to visit Telangana on April 8

‘మోదానీ’లను పెంచిన మోడీ!

మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలననుపూర్తి చేసుకున్న సందర్భాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సందర్భంగా చెప్పుకుంటున్నారు. మోడీ ప్రభుత్వ పాలనలో ఒక్క మంచి పని కూడా కనిపించదని నిస్సందేహంగా,...

Latest News