Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తాం
సామాజిక న్యాయం మాతోనే సాధ్యం
బిజెపి రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మాకే పట్టం ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో/మహబూబాబాద్:...
కమల వికాసం ఖాయం
తూఫ్రాన్, నిర్మల్ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ
మన తెలంగాణ/తూప్రాన్/మెదక్ ప్రతినిధి/నిర్మ ల్ ప్రతినిధి: గత కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బిసి బిడ్డను ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నా యా.. దీనిపై...
మేధావులు, విద్యావంతులతో రాహుల్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మేధావులు, విద్యావంతులతో రాహుల్గాంధీ ఆదివారం భేటీ అయ్యారు. విద్య, వైద్యం, సామాజిక న్యాయం తదితరాలపై ఆయనకు పలు సూచనలు చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ఆకాంక్షలను గుర్తించి...
కాంగ్రెస్ అంటే కరప్షన్ పార్టీ: జెపి నడ్డా
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అంటే కమిషన్, క్రిమినలైజేషన్, కరప్షన్ పార్టీ అని మజ్లిస్, కాంగ్రెస్ రెండు అవినీతి, కుటుంబ పార్టీలని బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో...
కేంద్రంలో కాంగ్రెస్ అవినీతిని చూడలేక బిజెపికి అధికారం ఇచ్చారు : మోడీ
మెదక్ : గత కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బిసి బిడ్డను ముఖ్యమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నాయా దీనిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించి బిజెపికి పట్టం కట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం...
బిసిలకు బిఆర్ఎస్ ఒక్కటే రక్ష
ఇంత కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు బడుగు, బలహీన బిసి వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారి ప్రగతి కోసం పాటుపడలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే కాంగ్రెస్...
భారత్ జోడో యాత్రతో కొత్త ఊపు వచ్చింది: జైరామ్ రమేష్
హైదరాబాద్: భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొత్త ఊపువచ్చిందని, భారత్ జోడో యాత్ర రాష్ట్రనేతల్లో విశ్వాసం నింపిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ తెలిపారు. బిఆర్ఎస్కు బిజెపి బీటీమ్గా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ...
తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి
బిజెపి మేనిఫెస్టోలో హామీ
ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ధరణి స్థానంలో ‘మీ భూమి’ వ్యవస్థ ఏర్పాటు
డబుల్ ఇంజిన్ సర్కార్తో సమర్థవంత పాలన అందిస్తామని...
వర్గీకరణపై కమిటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తామని, మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తానని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో...
బిసి పొలికేకేసిన బీహారీ నేత
న్యూఢిల్లీ : కులసామాజిక న్యాయం నేపథ్యపు మండల్ నినాదాన్ని బీహార్ సిఎం నితీశ్కుమార్ పునరుజ్జీవింపచేశారు. బీహార్లో కులాలవారి గణన, ఈ క్రమంలో వెలువడ్డ నివేదిక విడుదల తొలి సంచలనం అయింది. తరువాత వెనువెంటనే...
బిజెపి టికెట్ల పంపిణీలో ఈటెల మార్క్…
పెద్దసంఖ్యలో తన అనుచరులకు బీఫామ్లు
నాలుగు జాబితాల్లో సుమారు 45 మందికి అవకాశం
బిసివాదం పార్టీ నిర్ణయం వెనక్క ఆయనదే కీలక పాత్ర
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల సమరం జోరందుకుంది. ఇప్పటికే పార్టీలన్ని రేసు గుర్రాల...
బీహార్లో ఎస్సి, ఎస్టి, ఒబిసి కోటా పెంపు?
ఈ సెషన్లోనే 65 శాతం చేస్తామన్న సిఎం నితీశ్
పాట్నా : బీహార్లో ఇప్పుడు ఎస్సి, ఎస్టి, ఒబిసిలకు ఉన్న నిర్ధేశిత రిజర్వేషన్ల కోటాను పెంచనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్...
బిసి కులగణన చేస్తామని ప్రధాని సభలో ప్రకటించాలి
బిసి ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీలకే బిసిల మద్దతు
టికెట్ల కేటాయింపులు అన్ని పార్టీలు అన్యాయం చేశాయి
స్థానిక ఎన్నికల నాటికి బిసిల పార్టీ ఏర్పాటు
బిసిలకు ద్రోహులెవరో...దొంగలెవరో రెండు రోజుల్లో తేలుస్తాం
బిసిల రాజకీయ...
బిఎస్పీలో చేరిన కొత్త మనోహర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సొంత పార్టీలో టికెట్లు లభించని నాయకులు ఇతర పార్టీలో చేరి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు వేగం చేస్తున్నారు. మొన్నటి వరకు బిఆర్ఎస్,బిజెపి, కాంగ్రెస్...
ఆ నేతలే పెత్తనం చెలాయించారు
హైదరాబాద్: దేశంలోనే తెలగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇబ్బంది పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు....
చంద్ర బాబు జైలులో ఉండటం వల్లే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం
టి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు...
మేం వస్తే మైనార్టీ రిజర్వేషన్లు రద్దు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యమని, బిసి ముఖ్యమంత్రి ప్రకటనతో బిసి సంఘాల నుంచి వి శేష స్పందన వస్తుందని కేంద్రమం త్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి పేర్కొన్నారు....
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ఏడాది పూర్తి..
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షులుగా పదవీబాధ్యతలు చేపట్టి సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఏడాది పూర్తి చేసుకున్నారు. ఆయన సారథ్యంలో పార్టీ గణనీయ పురోగతి సాధించిందని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి....
కాంగ్రెస్ పార్టీ బిసిలకు సముచిత స్థానం కల్పించాలి
కాంగ్రెస్ గెలవాలంటే బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలి
అంబర్పేట టికెట్ విషయంలో నాపై దుష్ప్రచారం జరుగుతోంది
రెడ్లకు నేను వ్యతిరేకం కాదు
నేను గట్టిగా మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుంది
కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో...
బిసిలకు ప్రాధాన్యం
సీట్ల కేటాయింపులో మహిళలకు పెద్దపీట : ఎంపి లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపికలో బిజెపి సామాజిక న్యాయం పాటిస్తుందని ఆపార్టీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కేంద్ర...