Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
పేట్రేగిన టెర్రరిస్టులు!
జమ్మూకశ్మీర్లో కొత్త సంవత్సరం రక్తపాతంతో ప్రారంభమైంది. మొన్న ఆదివారం నూతన సంవత్సరాది నాడే సరిహద్దు జిల్లా రాజౌరి లోని డంగ్రీ గ్రామంలో టెర్రరిస్టుల కాల్పులకు నలుగురు మరణించారు. వారు పెట్టిన బాంబు మరుసటి...
రాముడిపై బిజెపికి పేటెంట్ లేదు
భోపాల్: శ్రీరాముడు, హనుమంతుడు లేదా హిందూ మతంపై బిజెపికి పేటెంట్ హక్కులేవీ లేవని బిజెపి సీనియర్ నాయుకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. వీటిపై ఎవరికైనా విశ్వాసం ఉండవచ్చని, అయితే తమ విధేయత...
అక్కడ చెల్లని కాసు ఇక్కడ రుబాబు
హైదరాబాద్ : తన వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిదని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ .చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్రావు తీవ్ర...
కార్పొరేట్లకిస్తున్న ఉచితాలు!
గుజరాత్లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు ఉచితాలు అనుచితాల చర్చకు తెర తీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు...
ఒక గెలుపు, రెండు ఓటములు!
సంపాదకీయం: భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఊహించిన దాని కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని అసాధారణ చరిత్రను సృష్టించుకొన్నది. ఎగ్జిట్ పోల్స్లో ఏ ఒక్క సంస్థా ఇవ్వనన్ని సీట్లను అది ఈసారి సాధించుకొన్నది....
ఆర్థిక తీర్మానం?
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విధానాలతో వేలాది కోట్ల రూపాయల నిధులను నష్టపోయినందున, వాటిని విడుదల చేసేంత వరకూ ఢిల్లీపై రాజీలేని పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. డిసెంబర్...
నేపాల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో శతాధిక వయోవృద్ధుడు
మాజీ ప్రధాని ప్రచండపై పోటీగా అభ్యర్థిత్వం దాఖలు
కాట్మండు : నేపాల్ లోని గుర్ఖా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, శతాధిక వయోవృద్ధుడు టికాదత్ పోఖారెల్ నేపాల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సోమవారం...
గవర్నర్ల సమాంతర పాలన!
గవర్నర్లు మంత్రులను తొలగించగలరా? ఒక మంత్రిని తొలగించాలంటూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ముఖ్యమంత్రిని కోరడం సంచలనం సృష్టించింది. బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల గవర్నర్లు రానురాను సమాంతర పాలకులు అయిపోతున్నారు....
జూటా బిజెపి జుమ్లా హామీలు
దుబ్బాక, హుజూరాబాద్లో ఇలాంటి తప్పుడు వాగ్ధానాలతో మోసం చేసి గెలిచారు
మునుగోడు ప్రజలు మీ దిక్కుమాలిన హామీలు నమ్మరు
హైదరాబాద్లో ఇల్లుపోతే ఇల్లు, బైక్పోతే బైక్ హామీ ఏమైంది?
బిజెపియేతర ప్రభుత్వాలను మోడీ అరికాలితో...
కశ్మీర్ను తట్టి చూస్తున్న బిజెపి
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయా, 2018 నుంచి అక్కడ కొరవడిన ప్రజా ప్రాతినిధ్య పాలన పునరుద్ధరణ కానున్నదా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా అక్కడ జరిపిన పర్యటన ఈ...
బిఆర్ఎస్ చారిత్రక అవసరం
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏప్రిల్ 27 2001న కెసిఆర్ రాష్ట్ర సాధన కోసం, స్వయం పాలన కోసం, ఆంధ్ర పాలన నుండి విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పరచడం ఆనాటి...
తొలి దక్షిణాది జాతీయ పార్టీ
ధర్మానికి హాని జరిగినపుడు శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించిన పురాణ గాథలని చదివాము. యుగాలు మారినా శ్రీమహావిష్ణువు తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. రావణాసురుడిని వధించడానికి శ్రీరాముడు...
విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సిఎం భగవంత్ మాన్
చండీగఢ్ : పంజాబ్లోఅసెంబ్లీ సమావేశ నిర్వహణకు గవర్నర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మంగళవారం సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. విశ్వాస తీర్మానాన్ని సీఎం భగవంత్...
తెలంగాణ పథకాలు మాకూ కావాలి
బెంగళూరులో అన్నదాతల మహాధర్నా
అసెంబ్లీ ముట్టడికి యత్నం, రైతు నాయకుల అరెస్టు, తరలింపు
సంఘీభావం తెలపడానికి వెళ్లిన దక్షిణ భారత రైతు సమాఖ్య నాయకుల నిర్బంధం
బెంగళూరులో అన్నదాతులు కదం తొక్కారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు...
బీజేపీ ఆదేశాలపై నడుస్తున్న పంజాబ్ గవర్నర్
లక్ష్మణరేఖ ఏమిటో తెలుసుకోవాలి : ఆప్ ధ్వజం
చండీగఢ్ /న్యూఢిల్లీ : పంజాబ్ లోని అధికార పార్టీ ‘ఆప్’ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్కు వ్యతిరేకంగా తన విమర్శనాస్త్రాల దాడికి మరింత పదును పెట్టింది....
పాక్ ‘శాంతి’ మాటలు… భారత్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఎ) 77వ సమావేశాల వేదికగా భారత్ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రదాని షెహబాజ్ షరీఫ్కు దీటుగా బదులిచ్చింది. ఢిల్లీ, పొరుగు దేశాలతో శాంతిని కోరుకునే వారే అయితే ఉగ్రవాదాన్ని...
గుజరాత్లో అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా వృద్ధులను ఆశ్రయించేలా బిజెపి చేసిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని...
ఒట్టు గట్టు మీద పెట్టి..
సంపాదకీయం: ఆయారామ్ గయారామ్ల హర్యానాను మించిపోయి కప్పల తక్కెడగా మారిన గోవాలో బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు పాలక బిజెపిలో చేరిపోయిన ఘట్టం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే కేంద్రంలోని బిజెపి...
కేంద్రం కుట్రలు
తీసుకున్న ప్రతి రూపాయి క్యాపిటల్ ఎక్స్పెండేచర్ మీద చేశాం. అది కేంద్రం గుర్తుంచుకోవాలి. అప్పలు పెరగడం కాదు.. ఆదాయం పెరిగింది. రాష్ట్రం సొంత పన్నుల రాబడిలో దేశంలోనే అతి ఎక్కువ రాబడి సాధించి...
రాయపూర్ రిసార్ట్కు జార్ఖండ్ యుపిఎ ఎంఎల్ఎలు
ప్రత్యేక విమానంలో రాంచీనుంచి వచ్చిన 31 మందిశాసన సభ్యులు
రాయపూర్: జార్ఖండ్లో హేమంత్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అక్రమంగా...