Sunday, April 28, 2024

దుబ్బాకలో 70 శాతం… గజ్వేల్ 62 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా  దుబ్బాక నియోజకవర్గంలో 70.48 శాతం, సిద్ధిపేట నియోజకవర్గంలో 64.52 శాతం పోలింగ్, హుస్నాబాద్ నియోజకవర్గంలో 63.65 శాతం పోలింగ్, గజ్వేల్ నియోజకవర్గంలో 62.35 శాతం పోలింగ్ నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News