Wednesday, April 24, 2024

శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం రూ. 300 టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

తిరుమల: ఏప్రిల్ 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. మే, జూన్ నెలలకు సంబంధించిన టోకెన్లను టిటిడి విడుదల చేయనుంది. రోజుకు 11వేల చొప్పున టోకెన్లు విడుదల చేయనున్నట్లు టిటిడి వెల్లడించింది. అటు ఆదివారం, వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్ మెంట్లలో వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి దాదాపు 6 గంటల పైన సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News