- Advertisement -
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. అత్యధిక మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధిస్తున్నారు. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బిజెపి టిఆర్ఎస్ పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపోరులోనూ కారు దూసుకుపోతుంది. ఇప్పటికే సత్తుపల్లి మున్సిపాలిటీ గులాబీ ఖాతాలో వేసుకుంది. వైరా మున్సిపాలిటీలో 20 మున్సిపాలిటీలు ఉండగా… ఇప్పటి వరకు 7 స్థానాల్లో టిఆర్ఎస్ జయభేరి మోగించింది. కొత్తగూడెం పురపాలికలో 30 స్థానాలుండగా.. టిఆర్ఎస్ 10,సిపిఐ2 స్థానాల్లో విజయం సాధించాయి. ఇల్లెందులో 20 వార్డులుండగా హోరాహోరిగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
telangana municipal elections results 2020 live
- Advertisement -