Friday, April 26, 2024

రాష్ట్రంలో కొత్తగా 22 కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,497 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 22 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 33 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 234 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 331 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 33 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News