Tuesday, April 23, 2024

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Rape

 

గద్వాల: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దెయ్యల వాగు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న చెరుకు లోడు ట్రాక్టర్‌ను అతివేగంగా వచ్చి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

 

Three Members Dead in Car Collided to Tractor
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News