Friday, July 11, 2025

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న 59,621 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,351 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్లు తిరుమల అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News