Friday, April 26, 2024

కెసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజలకు సేవ చేస్తా: వాణిదేవి

- Advertisement -
- Advertisement -

TRS MLC Candidate Vanidevi service to people

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజలకు సేవ చేస్తానని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి సురభి వాణిదేవి తెలిపారు. పివి ఘాట్‌లో దివంగత మాజీ ప్రధాని పివి నర్సింహా రావుకు ఎంఎల్‌సి అభ్యర్థి సురభి నివాళులర్పించారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహ్మా రావు సంస్కరణ ఫలాలను ఇప్పటికీ దేశం అనుభవిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మహానియుడి కుమార్తెకు ఏకగ్రీవంగా అవకాశమివ్వండన్నారు. తెలంగాణ అభిమానిగా, మాజీ ప్రధాని కూతురిగా ఉన్న అనుభవంతో సురభి వాణిదేవీ ఎంఎల్‌సిగా సేవలందిస్తుందని టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవ రావు, టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News