Friday, April 26, 2024

ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ మారిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. బేగంపేట ఐటిసి కాకతీయలో బయో ఏషియా సదస్సు2021ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచమంత హైదరాబాద్ వైపు చూస్తోందన్నారు. ఫార్మారంగంలో హైదరాబాద్‌కు ఎదురులేదన్నారు. జీవశాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలపై ఉపన్యాసాలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుంచి 30 వేల మంది ఫార్మా రంగ ప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News