Thursday, March 28, 2024

అండర్ 19 ప్రపంచకప్ 2020: ఆసీస్ పై భారత్ బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా సెన్వెస్ పార్క్ స్టేడియంలో ఆథిత్య జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ హార్వే బౌలింగ్ ఎంచుకొని ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్(18), దివ్యన్ష్ సక్సేనా(14)లు బ్యాటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం టీమిండియా తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది.

U19 world cup 2020: AUS Choose to bowl against IND

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News