Tuesday, April 30, 2024

నర్సుపై రోగి సహాయకుడు అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గట్యాడకు చెందిన గోపి తన తెలిసిన వారు ఆస్పత్రిలో ఉండడంతో సహాయం చేసేందుకు వచ్చాడు. ట్రైనీ నర్సు ఒంటరిగా కనిపించడంతో ఆమెపై గోపి అత్యాచారం చేయబోయాడు. నర్సు కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News