Monday, April 29, 2024

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం… కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు: హరీశ్‌ రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రెండు పర్యాయాలు బిఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా అన్నారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ ఎన్నికల సమరంలో బిఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన తమ పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News