Home Search
టెస్టు సిరీస్ లో - search results
If you're not happy with the results, please do another search
భారత్లో అతడిని ముందుగా ఔట్ చేస్తే టెస్టు సిరీస్ గెలిచినట్టే
హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. టీమిండియాతో ఐదు టెస్టులు ఇంగ్లాండ్ జట్టు ఆడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఈ మధ్య బజ్బాల్ అంటూ...
టెస్టు సిరీస్ భారత్దే… డబ్ల్యుటిసి ఫైనల్లో టీమిండియా
అహ్మదాబాద్: బోర్డర గావస్కర్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. నాలుగో టెస్టు డ్రా కావడంతో టీమిండియా 2-1 తేడాతో గెలుపొందింది. రవింద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది...
రెండో టెస్టులో భారత్ గెలుపు…. సిరీస్ కైవసం
ఢాకా: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. షీరీ బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగో...
మూడో టెస్టులో ఘన విజయం.. ఇంగ్లండ్కు సిరీస్
లండన్: దక్షిణాఫ్రికాతో జరిగే మూడో, చివరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ టెస్టులో...
ఇంగ్లండ్దే టెస్టు సిరీస్.. రెండో టెస్టులోనూ లంక చిత్తు
గాలే: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. శ్రీలంక ఉంచిన 164 పరుగుల లక్ష్యాన్ని...
అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో టాప్లో భారత్
దుబాయ్ : ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 41తో ఘనంగా ముగించిన టీమిండియా ఐసిసి ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. టెస్టుల, వన్డే,...
టాప్ టెన్లోకి యశస్వి
రోహిత్, కోహ్లీలకు మెరుగై ర్యాంకు
బౌలింగ్లో అగ్ర స్థానంలో బుమ్రా
దుబాయ్ : టెస్టు ర్యాంకింగ్స్లో భారత స్టార్ యశస్వి జైస్వాల్ టాప్ టెన్లోకి అడుగు పెట్టాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శనతో...
కోహ్లీ రికార్డుకు ఒక్క పరుగు దూరంలో యశస్వీ జైస్వాల్!
ఇంగ్లండ్ తో గురువారంనుంచి ధర్మశాలలో ప్రారంభమయ్యే ఐదో టెస్టులో అందరి కళ్లూ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పైనే ఉంటాయి. ఎందుకంటే అతను మళ్లి తన బ్యాట్ కు పనిచెప్తే, కింగ్ కోహ్లీ, సునీల్...
ఐదో టెస్టుకు కెప్టెన్గా అశ్విన్?
హైదరాబాద్: టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టు ఆడనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి అశ్విన్కు పగ్గాలు అప్పజెప్పనున్నట్టు సమాచారం. 14వ భారత ఆటగాడిగా అశ్విన్ వందో టెస్టు...
టీమిండియాకు సిరీస్
రాంచి: ఇంగ్లండ్తో రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో టెస్టు మిగిలివుండగానే 31తో సిరీస్ను సొంతం చేసుకుంది....
రాంచీ టెస్టు భారత్దే
రాంచీ: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగు టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై టీమిండియా గెలుపొందింది. నాలుగు టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 61 ఓవర్లలో ఐదు వికెట్లు...
టాప్లోనే విలియమ్సన్, బుమ్రా
యశస్వి ర్యాంక్ మెరుగు, రెండో స్థానంలో అశ్విన్, ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో బ్యాటింగ్లో కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), బౌలింగ్ విభాగంలో...
మూడో టెస్టులో భారత్ ఘన విజయం…
రాజ్కోట్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 434 పరుగులు తేడాతో భారత జట్టు గెలుపొందింది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 122 పరుగులకే...
మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. అయ్యర్ పై వేటు!
ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగతుంది. ఇందులో భాగంగా జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్ కు తొలి...
జైస్వాల్ జైత్రయాత్ర…. ఆ బ్యాటర్లు రంజీల్లో ఆడాల్సిందే: గావస్కర్
హైదరాబాద్: టీమిండియా యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్పై భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా బ్యాట్స్మెన్లు ఇంగ్లాండ్ బౌలర్లకు వికెట్లను బహుమతిగా ఇస్తే... అక్కడే వారిపై జైస్వాల్...
విశాఖ టెస్టు మనదే..
చెలరేగిన అశ్విన్, బుమ్రా
ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం
1-1తో సిరీస్ సమం
విశాఖపట్నం: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో...
రెండో టెస్టులో భారత్ గెలుపు
విశాఖపట్నం: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. దీంతో ఐదు టెస్టులో సిరీస్ లో...
విశాఖ టెస్టు మనదే
విశాఖపట్నం: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత సిరీస్ను 11తో సమం చేసింది. హైదరాబాద్లో జరిగిన...
టీమిండియాకు సవాల్.. నేటి నుంచి విశాఖలో రెండో టెస్టు
విశాఖపట్నం: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టు ఆతిథ్య టీమిండియాకు సవాల్గా మారింది. ఉప్పల్లో జరిగిన మొదటి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ...
ఉప్పల్ టెస్ట్లో భారత్ ఓటమి.. అదరగొట్టిన హార్ట్లీ
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఐదు టెస్టులు సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది....