Home Search
మైనార్టీ ఆశీర్వాద సభ - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్, బిజెపి అలయ్ బలయ్
మేం గేట్లు తెరిస్తే ఆ నలుగురు తప్ప కారు ఖాళీ
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్రం లో రానున్న ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీని ఓడించేందుకు బిఆర్ఎస్, బిజెపి ఏకమై కుట్రలు...
రేవంత్ భూకబ్జాదారుడు
పిసిసి చీఫ్కు నీతి,రీతి లేదు.. చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు
పార్టీ టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే అంటున్నారు ఆయనవన్నీ ఫాల్తు
మాటలే రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి ప్రజా ఆశీర్వాద సభల్లో రేవంత్పై
నిప్పులు...
అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
అసైన్డ్ భూముల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం
కాంగ్రెస్ అనవసర దుష్ప్రచారం
నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/నర్సాపూర్/ఆదిలాబాద్ప్రతినిధి/బోథ్/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో మళ్లీ...
రానున్నది ప్రాంతీయ శకమే
ఢిల్లీకి గులాములం కావొద్దు...మనల్ని మనమే పాలించుకుందాం
కెసిఆర్ ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమే
ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ కాంగ్రెస్ లైట్ వెలుగుతోంది
మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
సీతారామ ప్రాజెక్టును...
ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ: కెటిఆర్
ఆమనగల్లు : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో కడకు తెలంగాణ ప్రజలే విజయం సాధిస్తారని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి...
కాంగ్రెస్ కు ఓటు.. కరెంటుకు పోటే!
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం.. ఇచ్చినమనేందుకు సిగ్గుండాలె
5 గంటలోడు వచ్చి 24గంటలు ఇస్తున్న మాకు సుద్దులు చెప్తుండు
మన తెలంగాణ/కోదాడ/సూర్యాపేట/యాదాద్రి భువనగిరి: గులాబీ జెండా లేకముందు తెలంగాణ పేరు ఎత్తినోడే లేకుండెనని, ఎవడన్నా మాట్లాడితే వాన్ని...
కాంగ్రెస్ కు అధికారమిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే
ఆలోచించి, చర్చించి ఓటేయండి
కెసిఆర్ దమ్మును దేశమంతా చూసింది
నవంబర్ 30న ఓట్ల సునామీతో దుమ్ము రేగాలి
బిఆర్ఎస్కు భారీ ఆధిక్యాన్నిఅందించాలి
ఓడితే మాకు నష్టం లేదు రెస్ట్ తీసుకుంటాం..
బిఆర్ఎస్ ఓడిపోతే ప్రజలకే...
కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక గతే!
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో: పొరపాటున ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక గతే పడుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. రైతుబంధు కు రాంరాం, దళిత బంధుకు జైభీమ్ చెబుతుందని.. 24 గంటల...
రాజకీయాలు కాదు అభివృద్ధే ముఖ్యం
నాగర్కర్నూల్ ప్రతినిధి: రాజకీయాలు ముఖ్యం కాదని అభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ పట్టణ ముస్లింల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 3...
మత సామరస్యానికి కట్టుబడి ఉన్నాం
హైద్రాబాద్ : ముస్లిం సోదరులకు సిఎం కెసిఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన...
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్
హైద్రాబాద్ : ముస్లిం సోదరులకు సిఎం కెసిఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన...