Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 16,464 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

16464 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 16,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 39 మంది మృతి చెందారని కేంద్రారోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.40 కోట్లకు చేరుకోగా 5.26 లక్షల మంది చనిపోయారు. కరోనా నుంచి 4.33 కోట్ల మంది కోలుకోగా 1,43,989 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 204 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News