Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 16,678 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

16678 Corona positive cases in India

 

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత పది రోజుల నుంచి 20 వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. దేశంలో  కొత్తగా 16,678 కరోనా కేసులు నమోదుకాగా 26 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 4,36,39,329 చేరుకోగా 5,25,428 మంది దుర్మరణం చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 4,29,83,162 మంది బాధితులు కోలుకోగా 1,30,713 మంది చికిత్స పొందుతున్నారు.  ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 198.88 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News