Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 17073 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

 

India Report over 2.55 lakh new corona cases

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 17073 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 21 మంది చనిపోయారు. మహారాష్ట్ర, కేరళలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలలో పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.34 కోట్లకు చేరుకోగా 5.25 లక్షల మంది మృత్యువాతపడ్డారు. 4.27 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా 94 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా 197 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News