Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 18,840 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh reports 2174 fresh COVID cases

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంది. గత వారం రోజుల నుంచి 15 వేల నుంచి 20 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 18,840 కొత్త కరోనా కేసులు న‌మోదు కాగా 43 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దేశంలో ఇప్పటి వరకు 4.35 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5,25,386 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.28 కోట్ల మంది కోలుకోగా 1.25 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. 198.5 కోట్ల మందికి పైగా కరోనా డోసుల పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News