Sunday, April 28, 2024

2685 కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

2685 Corona positive cases in India

ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 2685 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 33 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు భారత దేశంలో కేసుల సంఖ్య 4.31 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 16,308 మంది చికిత్స పొందుతున్నారు. వ్యాక్సిన్ డోసుల సంఖ్య 193 కోట్లకు చేరుకుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News