- Advertisement -
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో ట్రాల్ వద్ద ఆదివారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారు. దక్షిణ కశ్మీర్ జిల్లా ట్రాల్ వద్ద గుల్షన్పోర ఏరియాలో మిలిటెంట్లు ఉన్నారని సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు సాగిస్తుండగా ఈ సంఘటన జరిగింది.
3 militants killed in Encounter in Pulwama
- Advertisement -