Thursday, May 2, 2024

ఎపిలో కొత్తగా 3,841 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3841 new covid-19 cases reported in andhra pradesh

అమరావతి: ఎపిలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 90,574 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,841 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 38 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,963 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,33,54కి పెరిగింది. ఇప్పటివరకు 1,84,24,32 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం 38,178 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,20,84,192 మంది సాంపిల్స్ ని పరీక్షించినట్టు వైద్యులు వెల్లడించారు.

3841 new covid-19 cases reported in andhra pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News