Tuesday, May 21, 2024

ప్రైవేటు కంపెనీలో పేలుడు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

car-bomb-explosion

 

 

వడోదరా: గుజరాత్ రాష్ట్రం వడోదరాలోని ఎఐఎంఎస్ ప్రైవేట్ కంపెనీలో పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పద్రా ప్రాంతం గోవషాద్ అనే గ్రామంలో ఓ మెడికల్ గ్యాస్ కంపెనీలో పేలుళ్లు జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

5 killed in blast at gas company in Vadodara
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News