Tuesday, June 17, 2025

కొత్తగా 563 కోవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

563 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,801 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 563 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 434 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,882 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 297 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 64, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 46 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News