Monday, May 20, 2024

ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర జవాబుల స్మృతి చిహ్నం వద్దకు వెళ్ళి నివాళులు అర్పించి అనంతరం గోల్కొండ కోట కు కెసిఆర్ బయలుదేరుతారు. మరి కాసేపట్లో గోల్కొండ కోట నుంచి జాతీయ జెండా ను ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగించనున్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News