Sunday, May 12, 2024

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

Nifty ends lower

ముంబై: అస్థిర సెషన్‌లో హెచ్చుతగ్గులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్ చివరికి నష్టాల్లో ముగిసింది.  సెన్సెక్స్ 306.01 పాయింట్లు లేదా 0.55% క్షీణించి 55,766.22 వద్ద, మరియు నిఫ్టీ 88.50 పాయింట్లు లేదా 0.53% క్షీణించి 16,631 వద్ద ఉన్నాయి. దాదాపు 1465 షేర్లు పురోగమించాయి, 1878 షేర్లు క్షీణించాయి మరియు 168 షేర్లు మారలేదు.   నిఫ్టీలో   ఎంఅండ్ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్, ఓఎన్ జిసి నష్టపోగా, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్ , అపోలో హాస్పిటల్స్ లాభపడ్డాయి.మెటల్ ఇండెక్స్ 1.5 శాతం పెరగడంతో సెక్టోరల్ ఫ్రంట్‌లో మిశ్రమ ధోరణి కనిపించగా, ఆటో ఇండెక్స్ దాదాపు 2 శాతం పడిపోయింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌లో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News