Monday, May 13, 2024

బుక్కరాయసముద్రంలో ఇద్దరు కుమారులతో సహా తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి ఇద్దరు కుమారులతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రఫీ బుధవారం ఇద్దరు కుమారులతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రఫీ(38), ఇమ్రాన్(09), సోహైల్(06)గా గుర్తించారు. ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News