Monday, June 16, 2025

కాసేపట్లో తొలి కేబినెట్ సమావేశం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలిసారిగా సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ కొత్త మంత్రులతో కలసి సచివాలయానికి వెళ్లారు. రేవంత్ ఆరో అంతస్తులోని తన చాంబర్ కు వెళ్లి కాసేపు అక్కడే గడిపారు. మంత్రులు కూడా తమ తమ చాంబర్లకు వెళ్లారు. అంతకుముందు రేవంత్ కు, ఇతర మంత్రులకు సచివాలయ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News