Friday, June 20, 2025

ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ లో మార్పు రాలేదు: పయ్యావుల

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి రౌడీ రాజకీయాలు చేస్తున్నారని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.  జగన్ వ్యాఖ్యలకు (Jagan comments) పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. ఓటమి నుంచి తమరు పాఠం నేర్చుకున్నట్లు లేదని అన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ లో మార్పు రాలేదని విమర్శించారు. జగన్ అరాచకాలను సహించేది లేదని, జగన్ హింసను ప్రేరేపిస్తున్నారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News