- Advertisement -
అమరావతి: విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్నిగురించి వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాధనం వృథా అంటూ విమర్శలు చేశారు. యోగాంధ్ర గూర్చి జగన్ వ్యతిరేకతపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace) కు రూ. వందల కోట్లు ఖర్చు చేసిన వాళ్లు ఎద్దేవా చేస్తున్నారని, ఇలాంటి శుభ సందర్భంలో కొందరి గురించి మాట్లాడటం అనవసరం అని అన్నారు. కాలుష్యాన్ని కలుషితం చేద్దామనుకునే చర్యలను ఉపేక్షించనని హెచ్చరించారు. భూతాన్ని నియంత్రించడంపై ప్రజలను చైతన్యపరుస్తాం అని యోగాంధ్రకు కేంద్రం రూ.75 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
- Advertisement -