Home Search
ఆదాయం పన్ను - search results
If you're not happy with the results, please do another search
ఆదాయం పన్ను రాయితీ వల్ల తెలంగాణకు ఉపయోగం లేదు: కవిత
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆదాయం పన్ను రాయితీని రూ. 7లక్షలకు పెంచడం వల్ల తెలంగాణ ప్రజలకు లభించే ఉపయోగం ఏమీ ఉండదని...
ఆదాయం పన్ను రిటర్న్ల గడువు పెంపు
న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల రిటర్న్లు దాఖలు చేసే గడువును నెల రోజులు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పడు ఈ గడువు 2020 డిసెంబర్ 31 వరకు ఉంటుంది....
ఉద్యోగులకు ఆదాయం పన్నులో శుభవార్త
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆదాయ పన్నులో మరిన్ని రాయితీలు కల్పించింది. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను పరిధి నుంచి మినహాయింపు కల్పించింది. రూ. 5 లక్షల...
పవన్ ఆస్తులు, అప్పులు, కట్టిన పన్నులు ఎంతంటే?
పిఠాపురం: జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంఎల్ఏగా మంగళ వారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల ఆదాయం, అప్పులు, కట్టిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఐదేళ్లలో సంపాదన...
ఆదాయంపై అంతులేని ధీమా
మన తెలంగాణ/హైదరాబాద్ :ఆర్థికపరంగా అప్పులు, నష్టాలను తగ్గించుకొంటూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఆరు గ్యారెంటీలకు అగ్రతాంబూలం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25వ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్కు అవసరమైన ఆదాయాన్ని...
పన్నుల భారం లేకుండా నిధుల సమీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల సమస్త అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం చేసే ఖర్చులు ఉండాలని, అంతేగాక ప్రభుత్వ పరంగా ఆస్తులను సృష్టించి తద్వారా ఆదాయాన్ని పెంచుకొని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం,...
పన్ను రాయితీలో మార్పు ఉండదు
కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్ను విషయంలో ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. నివేదిక ప్రకారం, ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీలో పెరుగుదల ఉండదు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన...
కొత్త పన్ను విధానంలో ప్రయోజనాల పెంపు
ఇప్పటికీ పాత పన్ను విధానంపైనే టాక్స్ పేయర్ల ఆసక్తి
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ 2024పై ప్రజల్లో భారీ అంచనాలు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఇక...
కొత్త ఆదాయ పన్ను నిబంధనలు
న్యూఢిల్లీ : గతేడాది (2023) బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించిన అనేక నియమాలలో మార్పులు చేసింది. ఇది 2024 సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. 2023-24 ఆర్థిక...
ప్రజలు పేదలు.. పాలకులు సంపన్నులు
(హరి మోహన్/మన తెలంగాణ)
వలసల జిల్లా కోటీశ్వరుల ఖిల్లా? అంటే అవుననే అంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే పేదరికం, వలసలు. అయితే ఇక్కడ ప్రజ లు మాత్రమే పేదలు కానీ నేతలు కాదన్నది...
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్ 9 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.52 లక్షల కోట్లతో 21.82 శాతం పెరిగాయి. కార్పొరేట్, వ్యక్తిగత పన్నుల ప్రవాహం ప్రత్యక్ష పన్ను ఆదాయం...
పన్నుల వసూళ్లలో పుంజుకున్న తెలంగాణ
ఈసారి పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే
శాఖల్లో కమర్షియల్ ట్యాక్స్దే అగ్రస్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ట్యాక్స్ ద్వారా వస్తున్న వసూళ్ల కారణంగా తెలంగాణ ఆర్థికంగా పుంజుకుంటోంది. రాష్ట్ర...
పత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.53 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖజానా కళకళలాడుతోంది. పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే జిఎస్టి రూపంలో ఆదాయం భారీగా పెరగ్గా, ఇప్పుడు ప్రత్యక్ష పన్నుల...
ఆన్లైన్ గేమింగ్పై 28% పన్ను
న్యూఢిల్లీ : జిఎస్టి (వస్తు, సేవల పన్ను) నెట్వర్క్ సమాచారం పంచుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మంగళవారం ఢిల్లీలో...
ఆదాయంలో ఎపిని అధిగమించిన తెలంగాణ
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ అనేక విధాల లాభపడుతోంది. రాజకీయ, పరిపాలన, ఆర్థిక కారణాలు ఏవైనా కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా వెనుకబడిపోతోంది.అభివృద్ధి, విదేశీ పెట్టుడులు, పారిశ్రామిక, సాఫ్ట్ వేర్ రంగాలలో తెలంగాణ...
పన్నుల రాబడి భేష్
తెలంగాణకు కాగ్ కితాబు
2022-23లో మించి పన్ను వసూళ్లు రూ. 1,26,606 కోట్లు
టార్గెట్ వసూలైంది రూ.1,26,617కోట్లు గడ్డు పరిస్థితుల్లోనూ
గట్టెక్కిన తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండికొట్టిన కేంద్రం
రుణాలపై ఆంక్ష.. కేంద్ర నిధుల్లో...
దేశ జనాభాలో 88 శాతం ఆదాయం నెలకు రూ.25 వేల లోపే!
న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితుల్లో నలుగురు సభ్యులుండే ఒక కుటుంబం రెండు పూటలా కడుపునిండా తిని జీవించాలంటే కనీసం నెలకు పాతికవేల రూపాయలు అవసరం అవుతాయి. కానీ దేశ జనాభాలో ఎంతమంది నెలకు అంత...
సంపన్నులకు పన్ను పెంచాలనుకుంటున్న ప్రధాని మోడీ!
న్యూఢిల్లీ: మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే; ఆదాయ అసమానతలను తగ్గించే పేరుతో సంపన్నులకు మరింత పన్ను భారం మోపే అవకాశం ఉంది. బైజాంటైన్ మాతృక నిబంధనల స్థానంలో ప్రత్యక్ష పన్ను చట్టాలను సవరించడానికి...
రూ.7 లక్షలు ఆదాయం లోపు వారికి ఊరట
ఢిల్లీ: రూ.7 లక్షలు ఆదాయం లోపు ఉన్నవారికి కేంద్ర బడ్జెట్లో ఊరట లభించింది. పన్ను శ్లాబులను ఐదు వరకు తగ్గించారు. ఆదాయపు పన్ను రిబేట్ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ. 7...
రైతులపై రాబడి పన్ను?
సంపాదకీయం: వ్యవసాయ రాబడిపై ఆదాయ పన్ను విధించాలని నీతి ఆయోగ్ సభ్యుడిగా వుండిన వివేక్ దేబ్రాయ్ 2017లో ఒక సూచన చేయగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దానిని కొట్టి పారేశాడు....