Home Search
ఆదాయం పన్ను - search results
If you're not happy with the results, please do another search
రైతులపై రాబడి పన్ను?
సంపాదకీయం: వ్యవసాయ రాబడిపై ఆదాయ పన్ను విధించాలని నీతి ఆయోగ్ సభ్యుడిగా వుండిన వివేక్ దేబ్రాయ్ 2017లో ఒక సూచన చేయగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దానిని కొట్టి పారేశాడు....
రైతాంగంపై పన్ను ఆలోచన దుర్మార్గం
హైదరాబాద్: రైతాంగంపై మోడీ ప్రభుత్వం పన్ను వేయాలనుకోవడం దుర్మార్గమని, ఈ ఆలోచనను మో డీ తక్షణమే వెనక్కి తీసుకోవాలని రైతుబంధు సమితి చైర్మన్, ఎంఎల్సి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు....
సంపద చెరబట్టిన సంపన్నులు
అదానికి 1 శాతం పన్నేసినా రూ 1.79లక్షలకోట్లు
భారత్ సంపద సంపన్నులదే పెద్దఖాతా
మొత్తం సంపదలో 40 శాతం 1 శాతం సంపన్నులదే
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆక్స్ఫామ్ నివేదిక
బిలియనీర్లపై 5 శాతం పన్నేసినా పిల్లలందరికీ...
పన్నులు గుంజినా ఫాయిదా ఏది?
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) పరంగా భారతదేశం ఐదో స్థానానికి చేరింది. అయితే దేశీయంగా పన్ను రాబడితో పోలిస్తే మాత్రం జిడిపి పన్ను రాబడి మధ్య వ్యత్యాసం ఎక్కువగా...
దినసరి కూలీ రూ.14 కోట్లు పన్ను కట్టాలంటా…
పాట్నా: దినసరి కూలీకి ఐటి శాఖ నోటీసులు ఇవ్వడంతో అతడు షాక్కు గురయ్యాడు. నెలలో ముప్పై రోజులు కూలీ చేసుకుంటే కానీ గడవని తనకు ఐటి నోటీసు రావడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం...
పన్నులు పెంచడమే పాలన కాదు
వడ్డింపులు లేకుండా ఆదాయాన్ని పెంచిన తెలంగాణ
కేంద్రం కక్షగట్టినా ఆగని అభివృద్ధి, సంక్షేమ పథకాలతో
ఆర్ధికాభివృద్ధి తలెత్తుకునేలా చేసిన నీరు, విద్యుత్తు రైతు బాగుంటేనే
రాష్ట్రం బాగు నగదు బదిలీలతో ఎకనామిక్ యాక్టివిటీ
మన...
అటల్ పెన్షన్ యోజనలో పన్ను చెల్లింపుదారుల చేరికపై నిషేధం
నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి
కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్
పన్ను ఆదాయం ఉందని బయటపడితే ఖాతా క్లోజ్
ముంబై: అటల్ పెన్షన్ యోజన పింఛను పథకంలో...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయండిలా…
ముంబై: 2021-22 ఆర్థిక సంవత్సరానికి(అసెస్మెంట్ ఇయర్ 2022-23కు) ఆదాయపు పన్ను రిటర్ను(ఐటిఆర్) దాఖలు చేయడానికి ఇంకా కొన్ని రోజుల గడువు మాత్రమే ఉంది. మీరు మీ స్వంతంగా లేక ఎక్స్పర్ట్ల సేవల ద్వారా...
తలసరి ఆదాయంలో మనదే పైచేయి
ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుదల రెట్టింపుకన్నా
ఎక్కువ జాతీయ తలసరి ఆదాయం రెండింతలు కూడా పెరగలేదు
జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర ఆదాయం 1.9
రెట్లు ఎక్కువ జిడిపిలో రాష్ట్ర జిఎస్డిపి...
వాణిజ్య పన్నుల విధానం భేషు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు దోహదం చేశాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. శనివారం బిఆర్కెఆర్ భవన్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర...
పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది: సిఎస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు నేడు బి.ఆర్.కె.ఆర్...
హరిత పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం?
మనతెలంగాణ/హైదరాబాద్ : పదిహేను ఏళ్లు దాటిన వాహనాలను ఇంకా వాడుతున్నారా ? అయితే మీ చేతి చమురు వదిలినట్టే... కాలుష్య కట్టడిలో భాగంగా పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కు కింద మార్చుకోవాలని...
ఏప్రిల్ 1 నుంచి 30% క్రిప్టో పన్ను
న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీలు, ఇతర వర్చుయల్ అసెట్స్ నుంచి వచ్చే ఆదాయంపై ప్రతిపాదించిన 30 శాతం పన్ను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) చైర్మన్ జె.బి.మోహపాత్ర...
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 48% పెరిగాయి..
అడ్వాన్స్ టాక్స్ చెల్లింపుల్లో 41 శాతం వృద్ధి
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202122)లో అడ్వాన్స్ టాక్స్(ముందస్తు పన్ను) చెల్లింపు 41 శాతం పెరుగుదలతో భారీ వృద్ధిని నమోదు చేశాయి. దీంతో వ్యక్తిగత,...
పన్ను భారం తగ్గేనా..!
సామాన్యులకు ఊరట లభిస్తుందా..
బడ్జెట్ 2022పై పన్ను చెల్లింపుదారుల ఎన్నో ఆశలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై సామాన్యుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లలో చిన్న ఆదాయపు...
రిక్షా కార్మికుడికి ఆదాయపు పన్ను నోటీసు?
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
మథుర: ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాకు చెందిన రిక్షా కార్మికుడు రూ. 3కోట్లు కట్టమని ఆదాయపు పన్ను నోటీసు రావడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే...మథుర జిల్లాలోని బకల్పూర్ ప్రాంతానికి...
కేంద్రం పన్నులపై చర్చకు వస్తారా?
పేదలకు అందే పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు
పెట్రోల్, డీజిల్పై మూడు రకాల పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్న బిజెపి
అబద్ధాల బిజెపికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి...
పెరిగిన పన్ను రాబడి
జిఎస్టిలో 25%శాతం వృద్ధి నమోదు, కాగ్కు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి చోటు చేసుకొంది. మొదటి ఐదు నెలల్లో పన్నుల వసూళ్లలో...
సోనూ సూద్ 20 కోట్ల పన్ను ఎగ్గొట్టారు
ఐటి శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు సోనూ సూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి)వెల్లడించింది. ఇటీవల ఐటి విభాగం సోనూ సూద్ నివాసాలు,...
పెట్రోల్, డీజిల్ ద్వార రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం
పెట్రోల్, డీజిల్ ద్వార రూ. 3.35 లక్షల కోట్ల ఆదాయం
గత ఏడాది 88 శాతం పెరిగిన కేంద్ర ఎక్సయిజ్ సుంకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో...