Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
కరోనా జెఎన్.1 కేసులు 2083 నమోదు
న్యూఢిల్లీ : దేశంలో ఇంతవరకు కరోనా జెఎన్.1, దాని తెగలకు సంబంధించిన కేసులు 2,083 వరకు నమోదయ్యాయని ఇన్సాకాగ్ ( ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్స్ కన్సార్టియమ్ ) సోమవారం వెల్లడించింది....
కరోనాతో ముగ్గురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 2,031 వరకు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. గత 24 గంటల్లో కర్ణాటక నుంచి ఒకరు,...
కరోనా కన్నా ప్రమాదకారి ఎక్స్ వైరస్
సోకితే కొవిడ్ కన్నా 20రెట్లు డేంజర్
ప్రపంచ దేశాలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలి : డబ్ల్యుహెచ్ఒ
న్యూయార్క్ : ప్రపంచానికి డిజిజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకర మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఓ)...
కరోనా కన్నా డేంజర్ ఎక్స్ వైరస్
న్యూయార్క్ : ప్రపంచానికి డిజిజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకర మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఓ) హెచ్చరించింది. కరోనాతో పోలిస్తే ఈ అంటువ్యాధి 20 రెట్లు ప్రమాదకారి అని, ఇది సోకితే...
కరోనాను మించిన మహమ్మారి ‘ఎక్స్ ’
దావోస్ : కరోనా కన్నా ఉధృత స్థాయిలో మానవాళిని ఎక్స్ అనే అంటువ్యాధి కబళించనుందని వెల్లడైంది. దావోస్లో ఇప్పుడు జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సమాఖ్యలో ప్రపంచ దేశాల నేతలు పొంచి ఉన్న ఈ...
దేశంలో కొత్తగా 355 కరోనా కేసులు
ఒక్క రోజులో నమోదైన కేసులు అవి
క్రియాశీలక కేసుల సంఖ్య 2331
రెండు మరణాలు నమోదు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 355 కొవిడ్ 19 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసులు అవి....
తాజాగా 375 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 375 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 3075కు తగ్గాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో ఇద్దరు కరోనాతో చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది....
కరోనాతో ఆరుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్తో చనిపోయారని కేంద్రం...
కరోనా కలవరం
ఒకే రోజు 12 మరణాలు
కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యుపిలో ఒకరు మృతి
దేశవ్యాప్తంగా పెరుగుతున్న జెఎన్1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనా...
దేశంలో కొత్తగా 636 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 636 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది....
మహారాష్ట్రలో 19 జెఎన్.1 కరోనా వేరియంట్ కేసులు
ముంబయి : కరోనా జెఎన్.1 వేరియంట్ కొత్త కేసులు 19 కనుగొన్నట్లు మహారాష్ట్ర వెల్లడించింది. జెఎన్.1 వేరియంట్కు సంబంధించి అత్యధిక కేసులు పుణెలో నమోదయ్యాయి. శనివారం వరకు మహారాష్ట్రలో ఓమిక్రాన్కు చెందిన జెఎన్.1...
ఎంజిఎంలో ముగ్గురు చిన్నారులకు కరోనా
మన తెలంగాణ/వరంగల్ ఎంజిఎం: వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజిఎం)లోని పిల్లల విభాగంలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ సోకినట్లు ఆ స్పత్రి కార్యనిర్వహణ అధికారి డా.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం పిల్లల విభాగంలో...
ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు
న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...
ఎపిలో కరోనాతో మహిళ మృతి
అమరావతి: కరోనా వైరస్ సోకి ఓ మహిళ(51) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఓ మహిళ అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమె దగ్గు,...
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
కర్ణాటకలో కరోనాతో ముగ్గురి మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య 4170 కి చేరింది. కొత్త వేరియంట్ జెఎన్.1 కారణంగానే కేసులు అధికంగా...
ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో రోగి మృతి…
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో రోగి మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ రోగి ఆసుపత్రికి వచ్చారు. సమస్య తీవ్రం కావడంతో రోగి మృతి చెందినట్టు ఆసుపత్రి...
దేశంలో విస్తరిస్తున్న జెఎన్1 వేరియంట్.. పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్1 విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 656 కొత్త పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో కేరళ, కర్నాటక...
కలవరపెడుతున్న కరోనా వైరస్
24 గంటల వ్యవధిలో 12 పాజిటివ్ కేసులు నమోదు
నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్టిపిసిఆర్ టెస్టులు చేయాలి
- మంత్రి దామోదర రాజనర్సింహ
మనతెలంగాణ/హైదరాబాద్ : చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్...
తెలంగాణలో మరో 12 కరోనా కేసులు..
హైదరాబాద్: చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,322 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12 పాజిటివ్ కేసులు...