Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు…
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ అంతమొందిచడానికి ప్రపంచ దేశాలు పలు వ్యాక్సిన్లను తీసుకొచ్చారు. ఆ తర్వాత తగ్గుముఖం...
దేశంలో 83 కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 83 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 512 వరకు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డేటా మంగళవారం వెల్లడించింది. మంగళవారం ఉదయం 8 గంటలకు...
కరోనా కాలంలో ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఘనత బిజెపిదే
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో కరోనా నుంచి రెండున్నర ఏళ్ల పాటు అర్హులైన పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం అందించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గురువారం ఎన్నికల...
కరోనా వైరస్ కంటే డేంజర్ కాంగ్రెస్ : రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ, మొత్తంగా పేదల వ్యతిరేక పార్టీ అని మరోసారి స్పష్టమైం దని రెడ్కో చైర్మన్ వై.సతీష్రెడ్డి అన్నారు. రైతులు, దళితులకు...
కరోనా కంటే పెద్ద జబ్బులు వచ్చినా రాష్ట్రం తట్టుకుంటుంది: హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు మాత్రమే జరిగేవని... ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు...
దేశంలో మరో 552 కరోనా కేసులు నమోదు..
ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 552 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాగాజా మరో ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల...
భారత్లో 756 కొత్త కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 756 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఎనిమిది మంది బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో...
భారత్లో కొత్తగా 782 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 782 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఆరుగురు బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా...
కరోనా కాలంలో వచ్చిన కొత్త వ్యాధి “ బ్రెయిన్ ఫాగ్ ”
కరోనా వైరస్ కాలంలో తెరపైకి వచ్చిన కొత్త వ్యాధి‘ బ్రెయిన్ ఫాగ్ ’. దీని వల్ల మెదడుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దాడిలో ఇలాంటి అనేక...
పేరుకు కరోనా, ఉద్దేశం వేరే!?
కరోనా సమయంలో విద్యార్థులకు పాఠ్యాంశాల భారాన్ని తగ్గించడం కోసమే సిలబస్ను కొంతమేర తొలగించామని ఎన్సిఇఆర్టి బహిరంగంగా ప్రకటించింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాల్లో పునరుక్తిని తొలగించవచ్చనే ఆలోచన...
కరోనాతో మరో 20 మంది మృతి…
న్యూఢిల్లీ: గత 24 గంటల వ్యవధిలో మూడు వేలకు పైగా కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,50,735 మందికి...
9 వేలకు పైగా కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా రెండో రోజూ 9 వేలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 9,35...
దేశంలో కొత్తగా 9629 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కొత్తగా 9629 కొవిడ్ కేసులు నమోదుకాగా 29 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 61,013...
దేశంలో కొత్తగా 7,178 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో గతకొన్ని రోజులుగా భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 78,342 కోవిడ్ పరీక్షలు చేయగా.. 7,178 మందికి కరోనా వైరస్ సోకినట్లు...
దేశంలో కొత్తగా 10,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో నిన్నటివరకు భయపెట్టిన రోజువారీ కరోనా కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 1,43,899 కోవిడ్ పరీక్షలు చేయగా, 10,112 మందికి కరోనా వైరస్ సోకింది. ఆదివారం...
కొత్తగా 12,591 మందికి కరోనా.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591...
కరోనా వ్యాక్సిన్లతో వంధ్యత్వం రాదు
పురుషుల సంతానోత్పత్తి సామర్ధంపై కరోనా వ్యాక్సిన్లు ఎలాంటి దుష్ప్రభావం చూపించవని అమెరికా లోని మియామీ యూనివర్శిటీ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. టీకాలు వేసుకోక ముందు, వేసుకొన్న తరువాత ఈ రెండు సందర్భాల్లోనూ వీర్యం...
మహబూబాబాద్ లోని పాఠశాలలో 26 మందికి కరోనా….
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. గార్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో కరోనా విజృంభిస్తోంది. 14 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు కరోనా సోకింది. తొర్రూరు సోషల్ వెల్ఫేర్...
దేశంలో కొత్తగా 9111 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9111 కోవిడ్ కేసులు నమోదుకాగా 27 మంది మృతి చెందారు. గుజరాత్ నుంచి ఆరుగురు, ఉత్తర ప్రదేశ్ నుంచి...
అప్పుడు కరోనాతో మృతి….. ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చాడు…
భోపాల్: కరోనాతో చనిపోయాడనుకున్నవ్యక్తి రెండు సంవత్సరాల తరువాత తిరిగి వచ్చిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... 2021లో కమలేష్ అనే వ్యక్తికి కరోనా వైరస్...