Wednesday, July 2, 2025
Home Search

కరోనా - search results

If you're not happy with the results, please do another search

కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్:కెటిఆర్

కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైందని చెప్పారు. తెలంగాణలో జిఎస్‌టి రాబడులు తగ్గడంపై కెటిఆర్ ఎక్స్...

వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా లీక్..బయటపెట్టిన అమెరికా

దాదాపు ఐదేళ్లు అవుతున్నా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. చైనా లోని వుహాన్ ల్యాబ్ నుంచే ఈ వైరస్...
Joe Biden tests positive for Covid-19

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా వైరస్

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా వైరస్ సోకింది. దగ్గు, జలబు, స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. డెలావేర్ సముద్ర తీరంలోని తన ఇంట్లో చికిత్స...

కరోనా జన్యు గుట్టు విప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు

చైనాలో వెలుగు చూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ (కొవిడ్ 19) జన్యు సీక్వెన్స్‌ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు బైఠాయింపు నిరసనలో ఉన్నారు. తన ల్యాబ్‌లో నుంచి అధికారులు బయటకు పంపివేసిన...

కరోనా జెఎన్.1 కేసులు 2083 నమోదు

న్యూఢిల్లీ : దేశంలో ఇంతవరకు కరోనా జెఎన్.1, దాని తెగలకు సంబంధించిన కేసులు 2,083 వరకు నమోదయ్యాయని ఇన్సాకాగ్ ( ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్స్ కన్సార్టియమ్ ) సోమవారం వెల్లడించింది....
AP Reports Covid 19 New Cases in Visakhapatnam

కరోనాతో ముగ్గురు మృతి

న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 2,031 వరకు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. గత 24 గంటల్లో కర్ణాటక నుంచి ఒకరు,...
X virus is more dangerous than Corona

కరోనా కన్నా ప్రమాదకారి ఎక్స్ వైరస్

సోకితే కొవిడ్ కన్నా 20రెట్లు డేంజర్ ప్రపంచ దేశాలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలి : డబ్ల్యుహెచ్‌ఒ న్యూయార్క్ : ప్రపంచానికి డిజిజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకర మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ)...

కరోనా కన్నా డేంజర్ ఎక్స్ వైరస్

న్యూయార్క్ : ప్రపంచానికి డిజిజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకర మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) హెచ్చరించింది. కరోనాతో పోలిస్తే ఈ అంటువ్యాధి 20 రెట్లు ప్రమాదకారి అని, ఇది సోకితే...

కరోనాను మించిన మహమ్మారి ‘ఎక్స్ ’

దావోస్ : కరోనా కన్నా ఉధృత స్థాయిలో మానవాళిని ఎక్స్ అనే అంటువ్యాధి కబళించనుందని వెల్లడైంది. దావోస్‌లో ఇప్పుడు జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సమాఖ్యలో ప్రపంచ దేశాల నేతలు పొంచి ఉన్న ఈ...
India records 355 new Covid-19 cases

దేశంలో కొత్తగా 355 కరోనా కేసులు

ఒక్క రోజులో నమోదైన కేసులు అవి క్రియాశీలక కేసుల సంఖ్య 2331 రెండు మరణాలు నమోదు న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 355 కొవిడ్ 19 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసులు అవి....

తాజాగా 375 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 375 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 3075కు తగ్గాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో ఇద్దరు కరోనాతో చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది....

 కరోనాతో ఆరుగురు మృతి

న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్‌తో చనిపోయారని కేంద్రం...
Corona

కరోనా కలవరం

ఒకే రోజు 12 మరణాలు కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యుపిలో ఒకరు మృతి దేశవ్యాప్తంగా పెరుగుతున్న జెఎన్1 కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనా...
636 New Covid 19 Cases in India

దేశంలో కొత్తగా 636 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు..

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 636 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది....
19 JN1 corona variant cases in Maharashtra

మహారాష్ట్రలో 19 జెఎన్.1 కరోనా వేరియంట్ కేసులు

ముంబయి : కరోనా జెఎన్.1 వేరియంట్ కొత్త కేసులు 19 కనుగొన్నట్లు మహారాష్ట్ర వెల్లడించింది. జెఎన్.1 వేరియంట్‌కు సంబంధించి అత్యధిక కేసులు పుణెలో నమోదయ్యాయి. శనివారం వరకు మహారాష్ట్రలో ఓమిక్రాన్‌కు చెందిన జెఎన్.1...
Corona to three children in MGM

ఎంజిఎంలో ముగ్గురు చిన్నారులకు కరోనా

మన తెలంగాణ/వరంగల్ ఎంజిఎం: వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజిఎం)లోని పిల్లల విభాగంలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ సోకినట్లు ఆ స్పత్రి కార్యనిర్వహణ అధికారి డా.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం పిల్లల విభాగంలో...
692 new corona cases registered in india

ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు

న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...
Women dead with corona virus

ఎపిలో కరోనాతో మహిళ మృతి

అమరావతి: కరోనా వైరస్ సోకి ఓ మహిళ(51) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఓ మహిళ అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమె దగ్గు,...

కోరలు చాస్తున్న కరోనా

తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్‌లోనే మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...

కర్ణాటకలో కరోనాతో ముగ్గురి మృతి

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య 4170 కి చేరింది. కొత్త వేరియంట్ జెఎన్.1 కారణంగానే కేసులు అధికంగా...

Latest News