Home Search
కరోనా ఉధృతి - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,384 మందికి కరోనా వైరస్ సోకినిట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది....
యూరప్లో కరోనా ఉధృతి
ఫిబ్రవరికల్లా మరో 5 లక్షలమంది మృతి: డబ్ల్యూహెచ్ఒ
జెనీవా: యూరప్ దేశాల్లో కరోనా మరోసారి ఉధృతస్థాయికి చేరడం పట్ల ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. గత నెలలో కేసుల సంఖ్య 50 శాతంమేర...
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,842 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య, ఆరోగ్య శాఖ...
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. కరోనాతో మరో...
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,766 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో...
కొనసాగుతున్న కరోనా ఉధృతి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరోసారి 42 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,982 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా...
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 422మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 422...
ఎపిలో కరోనా ఉధృతి: 20వేల కేసులు.. 82మంది మృతి
ఎపిలో 20వేల కరోనా కేసులు.. 82మంది మృతి
నేటి నుంచి పాక్షిక కర్ఫూ అమలు
మనతెలంగాణ/హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,034 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో...
ఢిల్లీలో రెండవ దశ కరోనా ఉధృతి
రానున్న రోజుల్లో తగ్గనున్న కేసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీలో కరోనా వైరస్ రెండవ దశ ఉధృతి కొనసాగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు...
తెలంగాణలో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 730 కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 730 కరోనా పాజిటీవ్ నమోదయ్యయని రాష్ట్ర వైద్య శాఖ...
ఢిల్లీలో కరోనా ఉధృతి.. కోలుకుంటున్న ఆరోగ్యమంత్రి
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా సోకిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతోన్న జైన్ శనివారం ప్లాస్మా థెరపీ జరిగింది. ప్రస్తుతం...
కరోనా ఉధృతి అంతగా లేదు
లాక్డౌన్ నిబంధనలు సడలించినా పెద్దగా ప్రభావం కనిపించడంలేదు
ప్రజలు భయోత్పాతానికి గురికావద్దు
భవిష్యత్తులో కేసులు పెరిగినా వైద్యశాఖ సిద్ధంగా ఉంది
ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి :ఉన్నత స్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా...
24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో ఒకే రోజున గత 24 గంటల వ్యవధిలో 10,158 వరకు కొత్తగా కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం 7830 వరకు కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య ఇప్పుడు...
జపాన్లో జంగ్లీ కరోనా
వైరస్తో ఒక్కరోజే 456 మంది మృతి
టోక్యో : జపాన్లో కోవిడ్ తీవ్రదశకు చేరింది. అక్కడ ఈరోజు (జనవరి 6)న ఒక్కరోజు 456 మంది కోవిడ్తో మృతి చెందారు. ఇది ఈ చిన్నదేశంలో అత్యంత...
కొత్తగా 2,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్...
కొత్త వేరియంట్లతో మళ్లీ ఉధృతి
డబ్లుహెచ్ఒ చీఫ్ సైంటిస్టు సౌమ్య హెచ్చరిక
రూపాలు మార్చుకుని వైరస్ దూకుడు
ఉదాసీనతతో తిరిగి మహమ్మారి సవాలు
పుణే : ఒమిక్రాన్ వేరియంట్తో తిరిగి కరోనా వైరస్ ఉధృతి తలెత్తుతుందని డబ్లుహెచ్ఒ చీఫ్ సైంటిస్టు...
కరెన్సీపై కరోనా వైరస్ ఉట్టిమాటే
నిజాలు తేల్చిన పరిశోధకులు
వాషింగ్టన్ : కరెన్సీ నోట్లపై కొవిడ్ వైరస్ కణాలు ఎక్కువ కాలం మనజాలవని ఇప్పటి పరిశోధనలలో వెల్లడైంది. నోట్లపై ఈ సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమించిన వెంటనే అంతరించి...
ఢిల్లీలో కరోనా పెరుగుదలకు అదే కారణమా?
సగానికి పైగా శాంపిల్స్లో కనిపించిన బిఎ.2.12 సబ్ వేరియంట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి మరోసారి కలవరపెడుతున్న విషయం తెలిసిందే. పాజిటివిటీ రేటు కూడా అయిదు శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో...
దేశంలో తగ్గుతున్న కోవిడ్ ఉధృతి..
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,07,474 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 865మంది బాధితులు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య...
ఫిబ్రవరి 15 నాటికి తగ్గనున్న కరోనా కేసులు
మెట్రో నగరాల్లో తగ్గుతున్న కేసులు
వ్యాక్సినేషన్ కారణంగా తగ్గిన థర్డ్ వేవ్ ప్రభావం
కేంద్ర ప్రభుత్వ వర్గాల అంచనా
న్యూఢిల్లీ: భారత్లో ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతి...