Home Search
కరోనా ఉధృతి - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,384 మందికి కరోనా వైరస్ సోకినిట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది....
24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో ఒకే రోజున గత 24 గంటల వ్యవధిలో 10,158 వరకు కొత్తగా కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం 7830 వరకు కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య ఇప్పుడు...
జపాన్లో జంగ్లీ కరోనా
వైరస్తో ఒక్కరోజే 456 మంది మృతి
టోక్యో : జపాన్లో కోవిడ్ తీవ్రదశకు చేరింది. అక్కడ ఈరోజు (జనవరి 6)న ఒక్కరోజు 456 మంది కోవిడ్తో మృతి చెందారు. ఇది ఈ చిన్నదేశంలో అత్యంత...
కొత్తగా 2,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్...
కొత్త వేరియంట్లతో మళ్లీ ఉధృతి
డబ్లుహెచ్ఒ చీఫ్ సైంటిస్టు సౌమ్య హెచ్చరిక
రూపాలు మార్చుకుని వైరస్ దూకుడు
ఉదాసీనతతో తిరిగి మహమ్మారి సవాలు
పుణే : ఒమిక్రాన్ వేరియంట్తో తిరిగి కరోనా వైరస్ ఉధృతి తలెత్తుతుందని డబ్లుహెచ్ఒ చీఫ్ సైంటిస్టు...
కరెన్సీపై కరోనా వైరస్ ఉట్టిమాటే
నిజాలు తేల్చిన పరిశోధకులు
వాషింగ్టన్ : కరెన్సీ నోట్లపై కొవిడ్ వైరస్ కణాలు ఎక్కువ కాలం మనజాలవని ఇప్పటి పరిశోధనలలో వెల్లడైంది. నోట్లపై ఈ సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమించిన వెంటనే అంతరించి...
ఢిల్లీలో కరోనా పెరుగుదలకు అదే కారణమా?
సగానికి పైగా శాంపిల్స్లో కనిపించిన బిఎ.2.12 సబ్ వేరియంట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి మరోసారి కలవరపెడుతున్న విషయం తెలిసిందే. పాజిటివిటీ రేటు కూడా అయిదు శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో...
దేశంలో తగ్గుతున్న కోవిడ్ ఉధృతి..
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,07,474 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 865మంది బాధితులు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య...
ఫిబ్రవరి 15 నాటికి తగ్గనున్న కరోనా కేసులు
మెట్రో నగరాల్లో తగ్గుతున్న కేసులు
వ్యాక్సినేషన్ కారణంగా తగ్గిన థర్డ్ వేవ్ ప్రభావం
కేంద్ర ప్రభుత్వ వర్గాల అంచనా
న్యూఢిల్లీ: భారత్లో ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతి...
కరోనా మన కంట్రోల్ లోనే: ఎర్రబెల్లి
మన కంట్రోల్ లోనే కరోనా
ఉధృతి ఎక్కువ తీవ్రత తక్కువ
హాస్పిటల్స్ కి వెళుతున్న కరోనా బాధితుల సంఖ్య అత్యల్పం
ప్రభుత్వ దవాఖానా లలో ఖాళీగా కరోనా బెడ్లు
ఆందోళన అనవసరం...అయినా జాగ్రత్తలు పాటిద్దాం
జ్వర సర్వే ప్రకారంగా కూడా...
తెలుగు రాష్ట్రాలలో తగ్గని కొవిడ్ ఉధృతి
ఏపీలో 14,440 తెలంగాణలో 3,603 కొత్త కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గడం లేదు. ఏపీలో 14,440 కొత్త...
తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి
ఏపీలో 12,926, తెలంగాణలో 4,393 కొత్త కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గడం లేదు. ఏపీలో 12,296 కొత్త...
తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీలో 12,615 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 4,207 కేసులు...
ఢిల్లీలో 1000మంది పోలీసులకు కరోనా..!
న్యూఢిల్లీ: కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న నగరాల్లో ఒకటైన ఢిల్లీలో దాదాపు 1000మంది పోలీసులకు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని (ఢిల్లీ పోలీస్) అదనపు పిఆర్ఒ అనిల్మిట్టల్ తెలిపారు. బాధితుల్లో అదనపు పోలీస్...
దేశంలో మళ్లీ కరోనా సునామీ
ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10...
అమృత్ సర్ విమానాశ్రయంలో కరోనా కలకలం..
చంఢీఘర్: పంజాబ్ లోని అమృత్ సర్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. గురువారం ఓ విమానం 179మంది ప్రయాణికులతో ఇటలీ నుంచి అమృత్ సర్ కు వచ్చింది. అయితే, దేశంలో కరోనా ఉధృతి...
కరోనా సునామీ
సగటున రోజుకు 1200మంది మృతి
చిన్నారులపైనా ప్రభావం
వాషింగ్టన్: ప్రపంచంపై కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది. రోజుకు మిలియన్ల కొద్దీ కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. వేలాది మంది మృత్యుకోరల్లో చిక్కుకుంటున్నారు. అమెరికాలో ఒక్కరోజులోనే పది లక్షల (10,42,000)...
మదిని మెలిపెట్టే సంగతులు
Apoet made out of thousand poets/ A human made out of thousands of human beings’ అని చెప్పిన కవి కవితా తపస్సికుడు, కవితల జాలరి శ్రీనివాస్ గౌడ్....
మహారాష్ట్రలో కోవిడ్ తో ఒక్క రోజే తొమ్మిది మంది మృతి
న్యూఢిల్లీ : పొరుగునే ఉన్న మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో తొమ్మండుగురు కోవిడ్ తీవ్రతతో మృతి చెందారు. ఈ విషయాన్ని బుధవారం వెలువరించిన కోవిడ్ గణాంకాల వివరణాత్మక ప్రకటనలో తెలిపారు. ఈ...
టెన్త్లో ఆరు పేపర్లే
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్రవహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ...