Home Search
కరోనా వైరస్ - search results
If you're not happy with the results, please do another search
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు సోకిన కరోనా వైరస్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కరోనా వైరస్ సోకింది. దగ్గు, జలబు, స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైట్హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. డెలావేర్ సముద్ర తీరంలోని తన ఇంట్లో చికిత్స...
కలవరపెడుతున్న కరోనా వైరస్
24 గంటల వ్యవధిలో 12 పాజిటివ్ కేసులు నమోదు
నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్టిపిసిఆర్ టెస్టులు చేయాలి
- మంత్రి దామోదర రాజనర్సింహ
మనతెలంగాణ/హైదరాబాద్ : చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్...
కరోనా వైరస్ కంటే డేంజర్ కాంగ్రెస్ : రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ, మొత్తంగా పేదల వ్యతిరేక పార్టీ అని మరోసారి స్పష్టమైం దని రెడ్కో చైర్మన్ వై.సతీష్రెడ్డి అన్నారు. రైతులు, దళితులకు...
తల్లి మావి నుంచి శిశువుకు కరోనా వైరస్
హైదరాబాద్ : గర్భధారణ సమయంలో కరోనా బారిన పడితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తల్లి మావి నుంచి శిశువుకి వైరస్ సంక్రమించిన సంఘటన అమెరికాలో ఇటీవలనే జరిగింది. ఇద్దరు తల్లులకు...
వృషణకణజాలంపై కరోనా వైరస్ దాడి…
వృషణకణజాల ఎంజైమ్లో వైరస్ తిష్ట
న్యూఢిల్లీ : తీవ్రస్థాయి కోవిడ్ మనిషి ప్రాణాలు తీయడమే కాకుండా మగవారిలో వీర్యంపై ప్రతికూల ప్ర భావం చూపుతోందని పాట్నాలోని ఎయిమ్స్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా...
కరోనా వైరస్ కోసం చైనా సింగర్ తహతహ
న్యూస్డెస్క్: కరోనా వైరస్ను కావాలనే తన శరీరంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించిన చైనా పాప్ సింగర్ జేన్ జాంగ్కు నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో తిట్లు పడుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారి ఇళ్లలోకి...
కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదు…..
సిటీబ్యూరో : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైరస్ ఇంకా ముగిసిపోలేదని, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని...
కరోనా వైరస్ మానవ సృష్టి
వాషింగ్టన్: కరోనా వైరస్ మానవ నిర్మితమని చైనాలోని వుహాన్ ల్యాబ్లో పని చేసిన అమెరికా సైంటిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. చైనా ప్రభుత్వం నిర్వహించే వుహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవి)...
దేశంలో కొత్తగా 10649 మందికి కరోనా వైరస్
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 10649 మందికి కరోనా వైరస్ సోకగా 36 మంది చనిపోయారు. కరోనా వైరస్ నుంచి 4.37 కోట్ల...
ప్రియాంక గాంధీకి కరోనా వైరస్
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. తన కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్లో ప్రియాంక తెలిపారు. తాను ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని, తనని కలిసిన వారు...
కరెన్సీపై కరోనా వైరస్ ఉట్టిమాటే
నిజాలు తేల్చిన పరిశోధకులు
వాషింగ్టన్ : కరెన్సీ నోట్లపై కొవిడ్ వైరస్ కణాలు ఎక్కువ కాలం మనజాలవని ఇప్పటి పరిశోధనలలో వెల్లడైంది. నోట్లపై ఈ సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమించిన వెంటనే అంతరించి...
గ్రేటర్లో కరోనా వైరస్ తగ్గుముఖం
ప్రస్తుతం 700లోపే పాజిటివ్ కేసులు నమోదు
జాగ్రత్తలు పాటిస్తే ఈ నెలాఖరుకల్లా వైరస్ ప్రభావం తగ్గేచాన్స్
తగ్గుతున్నా మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి పాటించాలి
మార్కెట్లు, దుకాణాల వద్ద్ద వైరస్ విస్తరిస్తుందని వైద్యులు వెల్లడి
హైదరాబాద్: నగరంలో గత వారం...
కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్:కెటిఆర్
కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైందని చెప్పారు. తెలంగాణలో జిఎస్టి రాబడులు తగ్గడంపై కెటిఆర్ ఎక్స్...
కరోనా కన్నా ప్రమాదకారి ఎక్స్ వైరస్
సోకితే కొవిడ్ కన్నా 20రెట్లు డేంజర్
ప్రపంచ దేశాలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలి : డబ్ల్యుహెచ్ఒ
న్యూయార్క్ : ప్రపంచానికి డిజిజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకర మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఓ)...
కరోనా కన్నా డేంజర్ ఎక్స్ వైరస్
న్యూయార్క్ : ప్రపంచానికి డిజిజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకర మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఓ) హెచ్చరించింది. కరోనాతో పోలిస్తే ఈ అంటువ్యాధి 20 రెట్లు ప్రమాదకారి అని, ఇది సోకితే...
ప్రధానితో భేటీ కావాలంటే కరోనా టెస్ట్
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి రోజురోజుకూ వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 7వేలు దాటింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ అ ధికారులు, ఇతర...
భారీగా పెరిగిన కరోనా కేసులు… ఏడుగురు మృతి
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే 1,238 కొత్త కరోనా కేసులు నమోదుకాగా ఏడుగురు మృతి చెందారు. భారత్లో ప్రస్తుతం 4,866 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నారు. కరోనాతో మహారాష్ట్రలో...
నాలుగు వేలకు చేరిన కరోనా కేసులు
హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కేరళ, కర్నాటక రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ,...
దేశంలో 4 వేలకు చేరువలో కరోనా కేసులు
దేశంలో యాక్టివ్ కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,961కి చేరుకుంది. ఢిల్లీలో అత్యధికంగా 47 కొత్త కేసులు నమోదయ్యాయని సోమవారం ఉదయం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా, 203...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఏడుగురు మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే కోవిడ్ పాజిటివ్ కేసులు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం...